పోరాడి తెచ్చుకున్న తెలంగాణ పచ్చగా, క్షేమంగా ఉండాలంటే కేసీఆర్ చేతుల్లోనే ఉండాలని, అప్పుడే అభివృద్ది కొనసాగుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర�
ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యే ప్రక్రియలో తుది అంకం ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ శుక్రవారం గౌలిగూడ హైదరాబాద్ డిపో-1లో సిబ్బంది సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
ఉమ్మడి నిజామాబాద్ జి ల్లాలో ఆర్టీసీ కార్మికుల సంబురాలు అంబరాన్నంటా యి. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయడంతో సంస్థ ప్రభుత్వంలో విలీనం అయ్యింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 4803 మంది కార్మికులకు ఇక నుంచి ప్�
సాంఘిక సంక్షేమ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లను క్రమబద్ధీకరిస్తూ రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. 2007 సంవత్సరం నుంచి 567 మంది పని చేస్తుండగా.. వీరందరికీ రెగ్యులరైజ్ ఉత్తర్వులు విడుదల కానుండడంతో హర్ష�
1990ల పదో తర్గతి పరీచ్చలైపోయి దగ్గెర దగ్గెర రెణ్నెళ్లయితున్నది గావొచ్చు. ఆ రోజే మన బండారం బైటవడ్తదని తెలిసి మాపటీలి అచ్చే పేపర్ కోసం పిట్టకు వెట్టినట్టు సూత్తున్న. ఆ పేపర్ ఇగొస్తలేదు, అగొస్తలేదు. నా గుండె
సకల జనుల హితమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త పథకాలకు శ్రీకారం చుడుతూనే ఉన్నది. గతంలో ప్రకటించిన వాటితో పాటు ఇటీవల తీసుకొచ్చిన వాటిని సైతం పకడ్బందీగా అమలు చేస్తున్నది. రైతురుణమాఫీ ప్రక్రియ కొనసా�
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపిన మహానేత సీఎం కేసీఆర్ అని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పే ర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవ�
తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికై ఆ సంస్థను ప్రభుత్వ పరం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
సీఎం కేసీఆర్ది గొప్ప మనసని, ఆర్టీసీ ఉద్యోగులకు గొప్ప వరం ప్రకటించి వారి కష్టాలన్నీ ఏకకాలంలో పోగొట్టారని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కొనియాడారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడ
తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన ఆర్టీసీ కార్మికుల కల నెరవేరిందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. కార్పొరేషన్ను ప్రభుత్వంలో విలీనం చేయడంతో అందరి కోరిక నెరవేరిందని చెప్పారు.
అసాధ్యాలను సుసాధ్యం చేయడం సీఎం కేసీఆర్కు ముందు నుంచి అలవాటు. ప్రజల ఆక్షాంక్షలను నెరవేర్చి చిరకాల స్వప్నాన్ని తెలంగాణ సాధించి నిరూపించారు.ప్రజల కలలను నిజం చేస్తూ బంగారు తెలంగాణ ధ్యేయమే లక్ష్యంగా అడుగు
ఆర్టీసీ కార్మికులం తా కారు గుర్తుకు ఓటేసి కేసీఆర్కు మద్దతుగా నిలవాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి, ముఖ్య సలహాదా రు బోయపల్లి యాదయ్య పిలుపునిచ్చారు.
సీమాంధ్రుల పాలనలో అస్తవ్యస్తంగా ఉన్న ఆర్టీసీని సీఎం కేసీఆర్ సరైన మార్గంలో నడిపించి, కార్మికులకు అండగా నిలిచారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.