ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ మంగళవారం చేపట్టనున్న ‘చలో సెక్రటేరియట్' కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకుంటే.. బస్సులను రోడ్లపైనే నిలివేస్తామని ఆర్టీ
తమ హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి పోరాటపంథానే సరైన మార్గమని ఆర్టీసీ కార్మికులు ‘చలో సెక్రటేరియట్'కు సన్నద్ధమవుతున్నారు. ఆయా డిపోల నుంచి హైదరాబాద్ చేరుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఒక్కో డిపో నుంచి �
అధునాతమైన సర్వీసులను ప్రారంభిస్తాం. ఇలా అసెంబ్లీ ఎన్నికల మ్యానిఫెస్టో 2023లో కాంగ్రెస్ పార్టీ పలు హామీలిచ్చింది. ఇవన్నీ ఎప్పుడు అమలు చేస్తారంటూ కార్మికులు ప్రశ్నిస్తున్నారు.
ఆర్టీసీ కార్మికులను వంచిస్తే ఊరుకోబోమని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, ఎప్పుడు అమలు చేస్తారని, సంస్థను ప్రభుత్వం
హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరుబాటకు ఆర్టీసీ కార్మికులు సన్నద్ధవుతున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు గడుస్తున్నా హామీలు నెరవేర్చడం లేదని ఆర్టీసీ కార్మికులు మండిపడుతున్నారు.
కార్మికుల హక్కులను కాలరాస్తున్న లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఆర్టీసీ కార్మికులకు 2021, 2025 వేతన సవరణ చేయాలని, విద్యుత్ బస్ ల విధానంలో మార్పులు చేసి ఆర్టీసీలకే అప్పగించాలని, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ �
మహాలక్ష్మి పథకానికి సంబంధించి జీరో టికెట్ డబ్బులు రూ.2,072 కోట్లు ప్రభుత్వం ఆర్టీసీకి బకాయి ఉందని, ఈ సొమ్మును చెల్లించి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని నల్లగొండ డిపో జేఏసీ నాయకులు బాసాని వెంకటయ్య, ఎన్ఆర్సీ రాజు, ఈఎస్ రెడ్డి, ఏఎల్ స్వామి అన్నారు. మంగళవారం టీజీఎస్ఆర
కేంద్ర ప్రభుత్వ కార్మిక, ప్రజావ్యతిరేఖ విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న తలపెట్టిన ఒకరోజు జాతీయ సమ్మెను విజయవంతం చేయాలని టీజీఎస్ ఆర్టీసీ స్టాఫ్ అండ్ వరర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది.
ఆర్టీసీలో కార్మికుల పెండింగ్ సమస్యలను పరిషరించకపోతే 19వ తేదీ నుంచి నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) హెచ్చరించింది.
రాష్ట్ర ప్రయోజనాల కోసం రాజకీయాలకు అతీతంగా ఎంపీలు కలిసి పనిచేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కోరారు. గురువారం ప్రజాభవన్లో డిప్యూ టీ సీఎం నేతృత్వంలో ఎంపీలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించార�
ఆర్టీసీ కార్మికుల విరాళాలతో కొనుగోలు చేసిన భూమిని ఇద్దరు వ్యక్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆర్టీసీ ఎన్ఎంయూ యూనియన్ నేతలు, విశ్రాంత ఉద్యోగులు ఆరోపించారు. దానిని వెంటనే రద్దు చేయాలని డి�
ఆర్టీసీలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తూ సంస్థను ప్రైవేటుపరం చేయొద్దని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ కోకన్వీనర్ థామస్రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు.