కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Medak | మెదక్(Medak) ఆర్టీసీ డిపో నుంచి తెల్లవారుజామున బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేయగా కార్మికులు(RTC workers) అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఎన్నికల్లో డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు పాలనను గాలికి వదిలేసి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
చట్టవిరుద్ధమైన సమ్మె అంటూ ఆర్టీసీ కార్మికులను బెదిరింపు ధోరణితో ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో ఖండించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)లో జంగ్ సైరన్ మోగడంతో బుధవారం బస్సు లు రోడ్లపైకి రాలేదు. మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ ని యోజకవర్గ కేంద్రంలో డిపో నుంచి �
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తెలంగాణ ప్రజారవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచే ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది కార్మికులు సమ్మెలో పాల్గ
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు కోరుతూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరవేశారు. గత కొంతకాలంగా తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళ�
ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చ లు విఫలం కావడంతో తెల్లవారుజామున నుంచే కల్వకుర్తి డిపో ఎదుట ధర్నా చేపట్టారు. డిపో సమీపంలోని ఖాళీ స్థ లంలో వంటావార్పు చేపట్టి నిరసన కొనసాగించారు. కల్వకుర్తి ఆర్టీసీ డిప�
ప్రాథమిక హకులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర