రాష్ట్రంలోని ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు చేపట్టిన పోరాటానికి బీఆర్ఎస్ పూర్తి మద్దతును ప్రకటించింది. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ఆర్టీసీని ప్రైవేట్ సంస్థలకు కట్ట�
ఆర్టీసీ జేఏసీ చేపట్టిన సమ్మె గురువారం నాటికి రెండో రోజుకు చేరింది.కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. సమ్మెతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మొదటి డ్యూటీ నుంచి కార్మికులు ఆందోళనకు దిగా
ఆర్టీసీ కార్మికుల సమ్మెను అణిచివేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతున్నది. సమ్మె రెండో రోజు గురువారం ఆర్టీసీ కార్మికులు డిపోల నుంచి బస్సులు రాకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించగా, బస్సులను �
ఎన్నికలప్పుడు ఆర్టీసీ కార్మికులను అనేక హామీలిచ్చిన కాంగ్రెస్, తీరా గద్దెనెక్కిన తర్వాత మోసం చేసిందని అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్రెడ్డి అన్న
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్రెడ్డి సర్కార్కు చెంపపెట్టు అని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన�
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఉద్యమ నేత దిండిగాల రాజేందర్ అన్నారు. గురువారం ఇల్లెందు బస్ డిపో ముందు గ
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవేందర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Medak | మెదక్(Medak) ఆర్టీసీ డిపో నుంచి తెల్లవారుజామున బస్సులు నడిపేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నం చేయగా కార్మికులు(RTC workers) అడ్డుకోవడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
ఎన్నికల్లో డిక్లరేషన్లు, మ్యానిఫెస్టోలో హామీలు గుప్పించి, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు పాలనను గాలికి వదిలేసి రాష్ర్టాన్ని అల్లకల్లోలం చేస్తున్నారు.
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ఏనాడూ పట్టించుకోని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. సర్కార్ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు.
చట్టవిరుద్ధమైన సమ్మె అంటూ ఆర్టీసీ కార్మికులను బెదిరింపు ధోరణితో ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరించడాన్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఒక ప్రకటనలో ఖండించారు.