జాతీయస్థాయిలో ఒకనాడు ఉత్తమ గుర్తింపు పొందిన ఆర్టీసీ సహకార పరపతి సంఘం (సీసీఎస్).. నేడు దివాలా దశకు చేరుకున్నది. కార్మికుల జీతం నుంచి సమకూర్చిన సొమ్ము నుంచి వారి అవసరాల కోసం అప్పులుగా ఇస్తూ ఆదుకున్న సంఘం న�
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ నిర్వీర్యానికి కుట్ర జరుగుతున్నదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహాలు పొందడానికి, ఆర్టీసీ బస్సులకు పెట్టుబడి పెట్టే బాధ్యత నుంచి తప్పుకోవడా
ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆర్టీసీ కార్మిక సంఘాలు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. సోనియాగాంధీ పుట్టిన రోజు నాటికి సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ప్రత్యక్ష పోరాట కార్యాచరణకు సిద్ధమవు
ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమిస్తున్న టీజీఎస్ఆర్టీసీ జేఏసీ ఇప్పుడు పోరాటాన్ని మరింత ఉదృతం చేసింది. తమ ఉద్యమాన్ని మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం జిల్లా కలెక్�
ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు వరంగల్ రీజియన్ పరిధిలోని అన్ని డిపోలు, యూనిట్లలో కార్మికులు ఉదయం నుంచే నల్లబ్యాడ్జీలు ధరించి రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యజామాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
యాజమాన్య అలసత్వం, సర్కారు నిర్లక్ష్యంపై ఆర్టీసీ కార్మికులు పోరుబాట పట్టారు. ఆర్టీసీ జేఏసీ పిలుపు మేరకు మంగళవారం అన్ని ఆర్టీసీ డిపోలు, యూనిట్లలో కార్మికులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల ఆర్టీసీ డిపో ఎదుట టీజీఎస్ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట�
ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలుచేయాలని ఆర్టీసీ కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు.
ఆర్టీసీ కార్మికుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కాంగ్రెస్ అనుబంధ సంస్థ ఐఎన్టీయూసీ ఆర్టీసీ కార్మిక విభాగమైన స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు సోమవారం కరీంనగర్ బస్టాం�
పెండింగ్ సమస్యల పరిష్కారంతోపాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ కార్మికులు మరో పోరాటానికి సిద్ధమయ్యారు.
ఆర్టీసీ కార్మికులు రణభేరి మోగించారు. యాజమాన్య నిర్లక్ష్య ధోరణిపై ప్రత్యేక కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలపై 40 అంశాలను ప్రభుత్వం ముందుంచాలని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నిర్ణయి
ఆర్టీసీలో ట్రేడ్ యూనియ న్ ఎన్నికల నిర్వహణ విషయంలో రా ష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఆర్టీసీ యూనియన్ పునరుద్ధరణకు అనుమతిస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
తమకు పాత బకాయిలు చెల్లించకపోవడంపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2013లో బకాయిల్లో 50 శాతం బాండ్ల రూపంలో ఇచ్చిన యాజమాన్యం, వీటిని ఐదేండ్లలో చెల్లిస్తామని హామీ ఇచ్చింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై నేడు ప్రభుత్వం దాటవేత ధోరణిని అవలంబిస్తున్నది. ఆర్టీసీని బలోపేతం చేయడంతోపాటు, ఉద్యోగులకు అపాయింటెడ్ తేదీని ప్రకటించి, ప్రభుత్వం న�