దగా పడ్డ తెలంగాణను ఉమ్మడి పాలకుల కబంధహస్తాల నుంచి విడిపించి.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది బీఆర్ఎస్సేనని టీఎంయూ వైస్ చైర్మన్, ఆర్టీసీ జేఏసీ నాయకుడు థామస్రెడ్డి తెలిపారు. వరంగల్లో జరగనున్న బ�
టీజీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ముహూర్తం కుదరడం లేదు. స్వరాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులను.. ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చాలనే లక్ష్యంతో 2023 ఆగస్టులో కేసీఆ
ఆర్టీసీ కార్మికులకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేని పక్షంలో సమ్మె తప్పదని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జాక్ వైస్ చైర్మన్ థామస్రెడ్డి స్పష్టం చేశారు. కరీంనగర్�
Kourutla | కోరుట్ల, ఏప్రిల్ 4: ఆర్టీసీ సంస్థల్లో దశాబ్దాల కాలం సంస్థ అభివృద్ధి కోసం పనిచేసి వయస్సు పరిమితుల రీత్యా సంస్థ నుంచి ఉద్యోగం విరమణ చేసి జీవనం సాగిస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్�
టీజీ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కార్మికులపై దమనకాండ సృష్టిస్తున్నారని ఆర్టీసీ మాజీ సెక్యూరిటీ అధికారి దుగ్గు రాజేందర్ ఆరోపించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మ�
ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఆర్టీసీ సమ్మె నోటీసు నేపథ్యంలో మంగళవారం విద్యానగర్లోని టీఎంయూ యూనియన్ ఆఫీస్ల
రాష్ట్ర సర్కారు, ఆర్టీసీ జేఏసీ మధ్య చర్యలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులతో చర్చలను ప్రభుత్వం నిలిపివేసింది. కార్మికుల డిమాండ్లలో
ఆర్టీసీ కార్మికులకు డమ్మీ చెక్కులు ఇచ్చి మోసం చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికే దక్కిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వ వైఫల్యాలను �
సమస్యల పరిష్కారం డిమాండ్తో ఆర్టీసీ కార్మిక జేఏసీ ఇచ్చిన సమ్మె నోటీసుతో ప్రభుత్వం దిగివచ్చింది. ఈ నెల 10న చర్చలకు రావాలని కార్మిక జేఏసీ నేతలను, ఆర్టీసీ యాజమాన్య అధికారులను కార్మికశాఖ ఆహ్వానించింది.
‘వద్దు బాబోయ్ మాకీ ఉద్యోగాలు.. మేం ఒత్తిడితో కుంగిపోతున్నాం’ అంటూ టీజీఎస్ఆర్టీసీ కార్మికుల ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిం�
Telangana | ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసుతో సర్కారులో అలజడి మొదలైంది. నాలుగు పథకాలు మొదలుపెట్టి, స్థానిక ఎన్నికల నుంచి గట్టెక్కుదామనుకున్న తరుణంలో ఈ తలనొప్పి ఏమిటని హైరానా పడుతున్నది.
ఈ నెల 27న ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్ బస్భవన్కు తరలిరావాలని టీజీఎస్ ఆర్టీసీ జాక్ రాష్ట్ర ప్రతినిధులు పిలుపునిచ్చారు. హైదరాబాద్లో గురువారం ఆర్టీసీ జాక్ చైర్మన్ ఈ వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్
ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగనుంది. 27న ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇవ్వబోతున్నట్టు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఎంప్లాయీస్ యూనియన్ కేంద్ర కార్యాలయంలో బుధవారం రాష్ట్ర జేఏసీ నాయకుల సమావేశం జరిగింది.