ఆర్టీసీ కార్మికు లు ఓపిక, సమన్వయంతో పోరాటం చేయాలని, బలిదానాలు వద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె శుక్రవారం మూడో రోజు కొనసాగగా మాజీ మంత్రి డిపో వ
ఆర్టీసీ కార్మికుల సమ్మెను నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తున్నది. పోలీసుల పహారాలో ఓవైపు ప్రైవేట్ ఉద్యోగులతో బస్సులు నడిపిస్తూ సమ్మె ప్రభావం తగ్గించేందుకు ప్రయత్నం చేస�
ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘల ప్రతినిధులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మెదక్ పట్టణంలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యకు నిరసనగ�
ఆర్టీసీ కార్మికులు సమస్యల పరిష్కారం కోసం చేస్తున్న సమ్మెకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తోందని, కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎంపీ, బీఆర్�
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడడం అత్యంత బాధాకరం అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం కొత్
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ గత నాలుగు రోజులుగా చేస్తున్న నిరవధిక సమ్మెకు ఖమ్మం జిల్లా ఆల్ ఆటోమొబైల్ షోరూమ్స్..
తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్టీసీ జాబ్ ఆధ్వర్యంలో మూడోరోజు ఉధృత
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని కోరుట్ల ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులు ఆరోపించారు. వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ బస్టాండ్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకున్న డ్రై�
మెదక్ పట్టణంలో మూడో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. శుక్రవారం ఆర్టీసీ కార్మికులతో పాటు పలు పార్టీల చెందిన నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు.
Janagama | జనగామలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎర్రటి ఎండలో నిరసన తెలుపుతున్న ఆర్టీసీ కార్మికులు డిపో లోపల నిరసన తెలిపే విధంగా అనుమతి ఇవ్వాలంటూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులను కోరారు.
ఆర్టీసీ కార్మికుల ఉద్యమానికి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు. ఖమ్మం డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు కొనసాగిస్తున్న ఉద్యమానికి గురువారం సం�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురువారం రెండో రోజుకు చేరింది. తెల్లవారుజామునే సమ్మె చేసేందుకు డిపోల వద్దకు కార్మికులు చేరుకోగా.. యాజమాన్యం బస్సులు నడిపేందుకు సిద్ధమవుతుండగా బస్సులు బయటక