మండలంలో వెంకటాపురం-తోపనపల్లి మధ్య రెండు లోలెవల్ కాజ్వేల నడుమ ఆర్టీసీ బస్సు చిక్కుకోవడంతో ప్రయాణీకులు రాత్రంతా అక్కడే ఉన్నారు. సోమవారం ఉదయం అధికారులు సురక్షితంగా తరలించారు.
Rains | రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాకుతులం అవుతున్నది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లన్నీ వరద నీటితో చెరువుల్ని తలపిస్తున్న�
ఆర్టీసీ బస్సును నిర్లక్ష్యం గా నడిపి రెండు ప్రాణాలను బలిగొన్న ఘటన వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లిలో చోటుచేసుకున్నది. పామిరెడ్డిపల్లికి చెందిన బో య అశోక్ (23), బోయ చందు(23) ముందరితండా ను
Heavy rain | నిజామాబాద్(Nizamabad) జిల్లా కేంద్రంలో గంటన్నర సేపు కుండపోత వర్షం(Heavy rain) కురిసింది. ఏకధాటిగా కురిసిన వానకు పలు ప్రాంతాలు జలమయం కాగా రైల్వే అండర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. ఫలితంగా రాకపోకలకు తీవ్ర అంతర
RTC bus | ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపుతప్పి రోడ్డున పక్కన ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన జోగులాంబ గద్వాల( Jogulamba Gadwala) జిల్లా మానవపాడు స్టేజి సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సోషల్ మీడియా వేదికగా సినీ ప్రముఖులపై వ్యాఖ్యలు చేసిన ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామిని ఈ నెల 22న వ్యక్తిగతంగా హాజ రు కావాలని రాష్ట్ర మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. ఈ మేరకు కమిషన్ చైర్పర్సన్ నేరెళ్�
రోడ్డు ప్రమాదాల నివారణకు బస్సుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వినియోగించాలని ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్న ది. ప్రమాదాలను గుర్తించి అలర్ట్ చేసే అడ్వాన్డ్స్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టం (ఏ
ఆర్టీసీ బస్సు, స్కూటీ ఢీకొనడంతో తల్లీకొడుకు మృతి చెందారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్ దర్గా రోడ్డులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సు ల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీంతో ఆర్టీసీ యాజమాన్యం రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు నడిపేందుకు రెడీ అయింది. ఇప్పటికే హైదరాబాద్�
RTC Bus | ఓ ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి పశువుల కొట్టంలోకి(Cattle shed) దూసుకెళ్లింది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా(Adilabad) భీంపూర్ మండలంలో కరంజీ (టి) గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.