బస్సులో తీవ్ర అవస్థకు గురైన ప్రయాణికురాలిని సకాలంలో దవాఖానకు తరలించి ఆర్టీసీ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్-కల్వకుర్తి రూట్ బస్సులో ఆదివారం నందిని అనే మహిళ ప్రయాణిస్తుండగా..తుక్కుగూడ సమ
జగిత్యాలలో (Jagtial) పెళ్లింట విషాదం చోటుచేసుకున్నది. వధువు తల్లిదండ్రులు రిసెప్షన్ ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె అన్న, మరో యువతి మృతిచెందగా, తల్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అతివేగంతో వస్తున్న ఆర్టీసీ బస్సు పల్టీ కొట్ట గా, నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు సోమవారం మధ్యా హ్నం హైదరాబాద్ �
RTC bus | ఆర్టీస బస్సు బోల్తాపడటంతో(RTC bus Overturns) పలువురు డ్రైవర్తో పాటు పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చౌటుప్పల్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ జాతీయ రహదారి కట్టకొమ్మగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటుచేసుకున్నది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీ�
మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా �
హైదరాబాద్ శివార్లలోని శామీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బస్సును ఓవర్టేక్ చేస్తుండగా స్కూటర్ అదుపుతప్పి.. బస్సు కింద పడి యువకుడు మృతిచెందాడు.
Hanumakonda | హనుమకొండ(Hanumakonda) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కమలాపూర్ మండలంలోని వంగపల్లి గ్రామానికి చెందిన అంకిల్ల కవిత(36) విషజ్వరంతో ఆర్టీసీ బస్సులో(RTC bus) గురువారం మృతి(Woman dies) చెందింది.
ఆంధ్రప్రదేశ్లోని వైఎస్సార్ జిల్లాలో భారీ ప్రాణనష్టం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు (RTC Bus) పులివెందుల సమీపంలో అదుపు తప్పి 30 అడుగుల లోయలో పడిపోయింది.
Road Accident | వికారాబాద్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పూడూరు గేట్ వద్ద ఆర్టీసీ బస్సు - బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
దసరా వచ్చిందంటే తెలంగాణ ప్రజలకు సంబురమే సంబురం. విద్య, ఉద్యోగ, ఉపాధి రీత్యా ఎక్కడెక్కడో ఉన్న కుటుంబ సభ్యులు, బంధువులు ఈ పండుగకు తమ ఇళ్లకు చేరుకుంటారు. పండుగను ఆసాంతం ఆనందంగా జరుపుకుంటారు. ఈ తరుణంలో ఆర్టీస�