ఆ మార్గంలో ఆర్టీసీ బస్సు సేవలు నిలిచిపోయి ఆరునెలలు దాటింది. 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆ రూ�
Group-2 Exams | గ్రూప్-2 పరీక్షలు రేపటి ఆదివారం, సోమవారం జరుగుతున్న దృష్ట్యా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు నిర్ణీత సమయంలో చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్య�
సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం కన్సాన్పల్లి శివారులో శుక్రవారం ఆర్టీసీ అదుపుతప్పి డివైడర్పైకి దూసుకెళ్లింది. కండక్టర్, ప్రయాణికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నారాయణఖేడ్ డిపోకు చెందిన ఆర్టీసీ బ�
ప్రయాణికులతో వెళ్తున ఆర్టీసీ బస్సు అదుపు తప్పి డివైడర్ను ఢీకొనడంతో పలువురు గాయపడిన సంఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కన్సాన్పల్లి శివారులో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఆర్టీసీ కండక్టర్
Khammam | ఖమ్మం(Khammam) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన కొణిజర్ల మండలం పల్లిపాడులో చోటు చేసుకుంది.
బస్సులో తీవ్ర అవస్థకు గురైన ప్రయాణికురాలిని సకాలంలో దవాఖానకు తరలించి ఆర్టీసీ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. హైదరాబాద్-కల్వకుర్తి రూట్ బస్సులో ఆదివారం నందిని అనే మహిళ ప్రయాణిస్తుండగా..తుక్కుగూడ సమ
జగిత్యాలలో (Jagtial) పెళ్లింట విషాదం చోటుచేసుకున్నది. వధువు తల్లిదండ్రులు రిసెప్షన్ ముగించుకుని ఇంటికి తిరిగెళ్తుండగా.. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. దీంతో ఆమె అన్న, మరో యువతి మృతిచెందగా, తల్
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై అతివేగంతో వస్తున్న ఆర్టీసీ బస్సు పల్టీ కొట్ట గా, నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపోకు చెందిన బస్సు సోమవారం మధ్యా హ్నం హైదరాబాద్ �
RTC bus | ఆర్టీస బస్సు బోల్తాపడటంతో(RTC bus Overturns) పలువురు డ్రైవర్తో పాటు పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చౌటుప్పల్లోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టడంతో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ జాతీయ రహదారి కట్టకొమ్మగూడెం వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద 65వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం (Road Accident ) చోటుచేసుకున్నది. కోదాడలోని కట్టకొమ్ముగూడెం వద్ద ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. దీ�
మహిళాభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలువనుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పాడిన ప్రజా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇచ్చి మహిళలను వ్యాపారవేత్తలుగా �