RTC bus | జగిత్యాల జిల్లాలో పండుగుపూట విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొని హోంగార్డు మృతి(Home guard killed) చెందాడు. ఈ విషాదకర సంఘటన మెట్పల్లి పట్టణ శివారులో గురువారం చోటు చేసుకుంది.
Road accident | ఎదురుగా వస్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీకొనడంతో(Road accident) ఇద్దరు భవానీ మాలధారులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Bhadradri Dist)జూలూరుపాడు మండలం కొమ్ముగూడెం గ్రామ సమీపంలో
రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు ప్రయాణం ఎలా ఉందని తెలుసుకోబోయిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి మహిళలు షాక్ ఇచ్చారు.
కొద్దిక్షణాల్లో ఇంటికి చేరుకుంటామనుకునేలోగా ఎదురుగా మృత్యురూపంలో వచ్చిన కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. ఈ విషాద ఘటన సోమవారం సాయంత్రం సంగారెడ్డి
Road Accident | మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు వ్యక్తులు మరణించగా, మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆర్టీసీ అద్దె బస్సు టైరు పేలిన ఘటనలో నలుగురు ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రత్యక్ష సాక్షుల వివరాల ప్రకా రం బుధవారం హుస్నాబాద్ బస్స్టేషన్ నుంచి రెండుగంటల 35 న�
Road accident | వనపర్తి జిల్లాలో(,Wanaparthi) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(RTC bus,) బైక్ను ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన పెబ్బేరు మండలం రంగాపురం పొగాకు కంపెనీ వద్ద గల జాతీ
Road Accident | ఏపీలో రోడ్డు ప్రమాదాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయి. చిత్తూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది చనిపోయిన ఘటనను మరవకముందే అన్నమయ్య జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
మృత్యువు దూసుకొచ్చింది. అతివేగం ఆయువు తీసింది. ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్ నిర్లక్ష్యం రెండు నిండు ప్రాణాలను బలితీసుకున్నది. నిమజ్జన వేడుకల కోసం బైక్పై వెళ్తున్న తాతా, మనుమరాలికి అదే చివరి ప్రయాణమ�
నల్లగొండ, సంగారెడ్డి రెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో (Road Accident) ఇద్దరు మరణించగా, 25 మంది గాయపడ్డారు. సోమవారం ఉదయం నల్లగొండ జిల్లాలోని దామరచర్ల మండలం బొత్తలపాలెం వద్ద ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) మరణించిన వారి సంఖ్య 17కు చేరింది. హత్రాస్ జిల్లాలోని చాంద్పా ప్రాంతంలో 93వ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో హత్రాస్ నుంచి �
Janagama | జనగామ జిల్లాలో(Janagama district) ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసు కుంది. లారీ, ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొన్న ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.