నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు.. కలవరపాటుకు గురిచేశాయి. ఒకే రోజు మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఆసిఫ్నగర్, బాలాపూర్లో యువకులు, చందానగర్లో వివాహితను హతమార్చారు.
హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ బస్సు ఓ బాలిక నిండు జీవితాన్ని చిదిమేసింది. యూసుఫ్గూడ చెక్పోస్ట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని మెహరీన్ (16) మృతిచెందింది.
Hyderabad | హైదరాబాద్ మధురా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో నుంచి ఓ విద్యార్థిని కాలుజారి పడింది. దీంతో ఆమె బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు విడిచింది.
RTC bus | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు(Free bus) పథకం మహిళల కష్టాలను రెట్టింపు చేస్తు న్నాయి. ఉచిత ప్రయాణంతో సరిపడా బస్సులు లేక, ఉన్నా టైంకు రాక, వచ్చినా బస్సులు ఆపకుండా వెళ్లడం, మహిళలకు కనీస గౌరవం ఇవ్�
ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలికి, కండక్టర్కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి కరీంనగర్కు వస్తున్న బస్సు �
RTC bus | ఆర్టీసీ బస్సులో(RTC bus) ఓ ప్రయాణికురాలికి(Female passenger), కండక్టర్కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లిన ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం జరిగింది.
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలోని పెట్రోల్ బంక్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బాలుడు మృతిచెందిన ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం మోరపల్లిలో బుధవారం సాయంత్రం జరిగింది. గ్రామానికి చెందిన మామిడి గంగారం-లతకు ఇద్దరు కొడుకులు.
RTC bus | సిరిసిల్ల : ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటన రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla)జిల్లా తంగళ్లపల్లి మండలం పద్మానగర్ వద్ద బుధవారం చోటు చేసుకుంది.
RTC bus | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి( Lost control) రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని భీంపూర్ మండలంని అర్లి-ఇందూర్పల్లి మార్గంలో సోమవారం చోటు చేసుకుంది.
RTC bus | షిరిడీ నుంచి హైదరాబాద్ వస్తున్న టీఎస్ఆర్టీసీ బస్సులో(RTC bus) ప్రయాణికుల బ్యాగులు(Passenger bags) చోరీకి9Stolen) గురయ్యాయి. తుల్జాపుర్(Tuljapur) పెట్రోల్ బంక్ వద్ద బస్సు ఆగడంతో లగేజీ స్టోర్ తాళం పలగొట్టిన దుండగులు బ్యాగులు ఎ
కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సు ఓ బైక్ను ఢీకొట్టడంతో ముగ్గురు యువకులు మృతి చెందిన ఘటన మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఎస్సై భాగ్యలక్ష్మీరెడ్డి వివరాల ప్రకారం మక్తల్ �