Janagama | జనగామ(janagama) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. మొబైల్ టిఫిన్ సెంటర్ను ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీకొడంతో ముగ్గురు దుర్మరణం చెందారు.
ఆటో అడ్డురావడంతో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన భద్రాద్రి జిల్లా బూర్గంపహాడ్ మండలం సారపాక-మోతెపట్టీనగర్ మధ్య ఆదివారం చోటుచేసుకుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉన్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని బీఆర్ఎస్ నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా పెబ్బేరు నుంచి నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్కు వెళ్తున్న �
ఆర్టీసీ ఉద్యోగులు రుణపరపతి సహకార సంఘం (సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనకి తీసుకునేందుకు వచ్చిన అఫ్లికేషన్లను పరిషరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్ నిర్ణయించింది.
ఆర్టీసీ ఉద్యోగులు రుణపరపతి సహకార సంఘం (సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనకి తీసుకునేందుకు వచ్చిన అఫ్లికేషన్లను పరిషరించి చెల్లింపులు ప్రారంభించాలని సీసీఎస్ నిర్ణయించింది.
Vikarabad | వికారాబాద్ బస్టాండ్లో ఓ ప్రయాణికుడు అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఆర్టీసీ డ్రైవర్పై ఆ ప్రయాణికుడు దాడికి పాల్పడ్డాడు. దీంతో బస్సులను డ్రైవర్లు నిలిపివేసి ఆందోళకు దిగారు.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ తలంబ్రాలు భక్తుల ఇంటి వద్దకే అందించేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసింది. భద్రాచలం వెళ్లలేని భక్తులు కోరుకున్న ప్రాంతానికి ప్యాకెట్లను ఇచ్చేలా చర్చలు చేపట్టింది.
Road accident | కరీనంగర్(Karinnagar) జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొట్టడంతో(Road accident) ఒకరు(One person died )మృతి చెందారు.