ఖమ్మం జిల్లాలోని కామేపల్లిలో ఆర్టీసీ బస్సు (RTC Bus) సిబ్బందిపై ఓ ఆటో డ్రైవర్ దాడి చేశాడు. కామేపల్లి వద్ద ఆటోను పక్కకు పెట్టమని బస్సు డ్రైవర్ కోరాడు.
జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మం డలం పచ్చర్లకు చెందిన విద్యార్థులు ప్రతి రోజూ పాఠశాలకు వెళ్లేందుకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒకటి నుంచి 7వ తరగతి వరకు గ్రామంలో చదువు అభ్యసించిన అనంతరం మాన్దొడ్డి
RTC bus | నర్సంపేట నుంచి భోజర్వు గ్రామానికి వెళ్తున్న పల్లె వెలుగు బస్సు చెన్నా రావుపేట మండలం పాపయ్యపేట(Papayiahpet) శివారులో అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది.
“రైట్.. రైట్..” నన్ను అక్కడ దింపి.. కండక్టర్ కేకతో వెళ్లిపోతున్న ఆర్టీసీ బస్సు కనుమరుగయ్యాక తలతిప్పి ఊరివైపు చూశాను. సీతారామపురం! చేతిలో బ్యాగ్ను భుజానికి వేసుకొని, దగ్గర్లోని ‘టీ స్టాల్' వైపు కదిలాను.
జీవన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లను చూసినా వాళ్లు బతుకు పోరాటంలో మాత్రం ఎన్నడూ అలిసిపోలేదు. కలోగంజో తాగి రెక్కల కష్టం మీద కుటుంబాలను నెట్టుకుంటూ వచ్చారు. పిల్లలను చదివించుకున్నారు.. పెండ్లిండ్లు చేసి బాధ్య�
సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మిరప కూళ్లకు వెళ్తున్న కూలీల ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు, కారు బైక్ను ఢీకొ
ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లాలో ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున ప్రత్తిపాడు మండలం పాదాలమ్మ గుడి వద్ద జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు.
RTC Bus | వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. రహదారిపై ఉన్న కల్వర్టు దిమ్మెపైకి బస్సు దూసుకెళ్లింది. బస్సు ముందు భాగం కొంత వరకు దిమ్మెపైకి వెళ్లి ఆగిపోయింది.
సమ్మక, సారలమ్మ నామస్మరణతో మేడారం (Medaram) ఉప్పొంగిపోతున్నది. దేశంలో అతిపెద్ద గిరిజన కుంభమేళా మేడారం జాతర (Medaram Jathara) తుది అంకానికి చేరింది. జనదేవతలు నేడు వనప్రవేశం చేయనున్నారు.
RTC Bus | మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
బెల్లంపల్లి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సోమవారం ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. స్థానిక కొత్తబస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.