విద్యాభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నదన్న ఆరోపణలు ఉన్నాయి.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చాలావరకు ఆవాసాలు ఆర్టీసీ సేవలకు నోచుకోవడం లేదు. మున్సిపాలిటీలు, మండలాలు, మేజర్ పంచాయతీలు మినహా.. అనేక గ్రామాలు, హ్యాబిటేషన్లకు బస్సు సౌకర్యమే లేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సత్తుపల్లిలో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సత్తుపల్లి మండలంలోని కిష్టారం సమీపంలో ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో 12 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
ఆర్టీసీ బస్ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మరణించాడు. మరోవ్యక్తి గాయపడ్డాడు. ఈ ఘటన టప్పాచబుత్రా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్కు చెందిన సోను, వికాస్ న�
ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలని ఆకాంక్షిస్తూ హైదరాబాద్లో భారీ స్థాయిలో ఒలింపిక్ డే రన్ నిర్వహిస్తున్నట్లు స్టీరింగ్ కమిటీ చైర్మన్ మహేశ్గౌడ్ పేర్కొన్నారు. �
RTC Bus | ఆర్టీసీ బస్సులో(RTC bus) ఓ మహిళా సైకో(Female psycho) వీరంగం సృష్టించింది. తోటి ప్రయాణికులు, డ్రైవర్, కండక్టర్పై దుర్భాషలాడుతూ అసభ్యంగా(Misbehaving) ప్రవర్తించింది. వివరాల్లోకి వెళ్తే..
TGSRTC | కరీంనగర్ బస్స్టేషన్లో పుట్టిన చిన్నారికి ఆర్టీసీ బస్సుల్లో జీవిత కాలం ఉచితంగా ప్రయాణించేలా బస్ పాస్ను అందిస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) యాజమాన్యం ప్రకటించిం�
నగరంలో వేర్వేరు చోట్ల జరిగిన ఘటనలు.. కలవరపాటుకు గురిచేశాయి. ఒకే రోజు మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయాందోళనలకు గురయ్యారు. ఆసిఫ్నగర్, బాలాపూర్లో యువకులు, చందానగర్లో వివాహితను హతమార్చారు.
హైదరాబాద్ నగరంలో ఓ ఆర్టీసీ బస్సు ఓ బాలిక నిండు జీవితాన్ని చిదిమేసింది. యూసుఫ్గూడ చెక్పోస్ట్ వద్ద జరిగిన ఈ దుర్ఘటనలో ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థిని మెహరీన్ (16) మృతిచెందింది.
Hyderabad | హైదరాబాద్ మధురా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఆర్టీసీ బస్సులో నుంచి ఓ విద్యార్థిని కాలుజారి పడింది. దీంతో ఆమె బస్సు చక్రాల కింద పడి ప్రాణాలు విడిచింది.
RTC bus | కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్సు(Free bus) పథకం మహిళల కష్టాలను రెట్టింపు చేస్తు న్నాయి. ఉచిత ప్రయాణంతో సరిపడా బస్సులు లేక, ఉన్నా టైంకు రాక, వచ్చినా బస్సులు ఆపకుండా వెళ్లడం, మహిళలకు కనీస గౌరవం ఇవ్�
ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికురాలికి, కండక్టర్కు మధ్య జరిగిన గొడవ పోలీస్టేషన్ దాకా వెళ్లింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలో బుధవారం చోటుచేసుకుంది. మంచిర్యాల నుంచి కరీంనగర్కు వస్తున్న బస్సు �