TSRTC | హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో
పండుగ వేళ ప్రజలు ఆర్టీసీకి బ్రహ్మరథం పడుతున్నారు. సొంత వాహనాల కన్నా ఆర్టీసీ ప్రయాణానికే మొగ్గు చూపుతుండటంతో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ నమోదవుతున్నది. శనివారం ఒకరోజే 52.78 లక్షల మందిని ఆర్టీసీ సురక్షితంగ�
ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, నెలకు రూ.15 వేల చొప్పున జీవనభృతి ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యం�
వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో వస్తూ అనంతగిరి ఘాట్ వద్ద అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం బస్సు హైదరాబాద్ ను�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు.
రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిపో -2 ఆవరణలో వేలం పాట నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం బస్సులో మరిచిపోయిన వస్తువుల కోసం సరైన ఆధారాలతో ఎవరూ రాకుంటే 24
మెట్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తుంటారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బం�
ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టగా భార్యాభర్తలు అకడికకడే మృతి చెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావి స్టేజీ సమీపంలో సోమవారం చోటుచేసుకున్నది.
ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులపై ఉందని రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు షాద్నగర్ ఆర్టీసీ డిపోలో డీఎం మేనేజర్ ఉష ఆధ్వర్యంలో ఆదివార
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది.
సం క్రాంతి పండుగ కోసం ఆర్టీసీ అధికారులు ప్ర త్యేక దృష్టి సారించారు. ప్రయాణికులకు ఇ బ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి 15వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుం�