విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృషించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం... దిల్సుఖ్నగర్కు డిపోకు చెందిన బస్సు చౌటుప్పల్ నుంచి
RTC bus | హయత్నగర్(Hayathnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(
RTC bus) బ్రేక్ ఫెయిల్( Brake failed) అయి వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
Fire accident | ఆగిఉన్న ఆర్టీసీ బస్సు(Rtc Bus)లో ఒక్కసారిగా మంటలు(Fire broke) చెలరేగాయి. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి షాపూర్ వాటర్ ట్యాంక్(Shahpur water tank) సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది.
RTC bus | ఆర్టీసీ బస్సు(RTC bus) అదుపు తప్పి డివైడర్(Divider)పై దూసుకుపోయింది. ఈ సంఘటన ఆలేరు( Aleru)లోని హైదరాబాద్- వరంగల్ జాతీయ రహదారిపై గల కందిగడ్డ తండా శివారులో సోమవారం చోటు చేసుకుంది.
నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని మెడికల్ కళాశాల ఎదురుగా మంగళవారం సాయంత్రం ఆర్టీసీ బస్సు బైక్ను ఢీకొన్న ఘటనలో భర్త మృతి చెం దగా, భార్య తీవ్రంగా గాయపడింది.
TSRTC | హైదరాబాద్ : సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు భారీ సంఖ్యలో తమ సొంతూళ్లకు తరలివెళ్లారు. 13వ తేదీన 52.78 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు. దీంతో ఆర్టీసీకి ఆ ఒక్కరోజే రికార్డు స్థాయిలో
పండుగ వేళ ప్రజలు ఆర్టీసీకి బ్రహ్మరథం పడుతున్నారు. సొంత వాహనాల కన్నా ఆర్టీసీ ప్రయాణానికే మొగ్గు చూపుతుండటంతో రికార్డు స్థాయి ఆక్యుపెన్సీ నమోదవుతున్నది. శనివారం ఒకరోజే 52.78 లక్షల మందిని ఆర్టీసీ సురక్షితంగ�
ప్రభుత్వం ఆటోడ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని, నెలకు రూ.15 వేల చొప్పున జీవనభృతి ఇవ్వాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. సిద్దిపేట ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యం�
వికారాబాద్ జిల్లా తాండూరు ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు ప్రయాణికులతో వస్తూ అనంతగిరి ఘాట్ వద్ద అదుపు తప్పింది. బస్సు డ్రైవర్ చాకచక్యంతో ప్రయాణికులకు పెద్ద ప్రమాదం తప్పింది. శనివారం బస్సు హైదరాబాద్ ను�
కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులను రోడ్డున పడేసిందని హరీశ్ రావు (Harish Rao) ఆగ్రహం వ్యక్తంచేశారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో కార్మికులు తమ కుటుంబాలను పోషించుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు.