RTC Bus | మేడారం జాతరకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును బొగ్గు లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిపల్లి అటవీ ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకుంది.
బెల్లంపల్లి నుంచి మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సోమవారం ప్రత్యేక ఆర్టీసీ బస్సును ఎమ్మెల్యే గడ్డం వినోద్ ప్రారంభించారు. స్థానిక కొత్తబస్టాండ్ వద్ద ఆయన జెండా ఊపి ప్రారంభించారు.
మేడారం జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. జాతరకు అధిక సంఖ్యలో బస్సులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
సిరిసిల్లలోని కొండాలక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపైనే మూడు గంటల పాటు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. వేములవాడ డిపోకు చెందిన బస్సు ఆదివారం వేములవాడ నుంచి హైదరాబాద్
హైదరాబాద్ నగరంలో శనివారం ఆర్టీసీ కండక్టర్పై ఓ మహిళ దాడికి దిగిన ఘటన చోటుచేసుకున్నది. నగరంలోని శివరాంపల్లి వీకర్ సెక్షన్ కాలనీకి చెందిన ప్రసన్న హైదర్గూడ వెళ్లేందుకు శివరాంపల్లి వద్ద ఆర్టీసీ బస్సు
అతివేగంతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటన జిన్నారం మండలంలోని రాళ్లకత్వ గ్రామంలో జరిగింది. స్థానికులు, ప్రయాణికుల కథనం ప్రకారం...
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలో ఓ ఆర్టీసీ బస్సు రన్నింగ్లో ఉండగా ఒక్కసారిగా వీల్రాడ్డు విరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది.
మండలంలో ఆర్టీసీ బస్ కండక్టర్పై ప్రయాణికుడు శుక్రవారం దాడి చేశాడు. బాధిత కండక్టర్ రేయికుంట దేవదాస్ తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి నుంచి నిజామాబాద్ వస్తున్న ఆర్టీసీ బస్సులో కుప్రియాల్ వద్ద ప్�
విజయవాడ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు బీభత్సం సృషించింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. హయత్నగర్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపిన వివరాల ప్రకారం... దిల్సుఖ్నగర్కు డిపోకు చెందిన బస్సు చౌటుప్పల్ నుంచి
RTC bus | హయత్నగర్(Hayathnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(
RTC bus) బ్రేక్ ఫెయిల్( Brake failed) అయి వాహనాలపైకి దూసుకెళ్లడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.