రెండు రోజుల క్రితం ఆర్టీసీ బస్సులో దొరికిన పందెం కోడికి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు డిపో -2 ఆవరణలో వేలం పాట నిర్వహించనున్నారు. నిబంధనల ప్రకారం బస్సులో మరిచిపోయిన వస్తువుల కోసం సరైన ఆధారాలతో ఎవరూ రాకుంటే 24
మెట్పల్లి పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి చెందిన వలస కూలీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తుంటారు. ప్రకాశం, నెల్లూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారంతా కుటుంబ సభ్యులు, బం�
ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ఆటోను ఢీ కొట్టగా భార్యాభర్తలు అకడికకడే మృతి చెందిన ఘటన పెద్దకొత్తపల్లి మండలం వావిళ్లబావి స్టేజీ సమీపంలో సోమవారం చోటుచేసుకున్నది.
ఆర్టీసీని లాభాల బాటలో నడిపించాల్సిన బాధ్యత ఆర్టీసీ ఉద్యోగులపై ఉందని రీజినల్ మేనేజర్ శ్రీదేవి అన్నారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఆదేశాల మేరకు షాద్నగర్ ఆర్టీసీ డిపోలో డీఎం మేనేజర్ ఉష ఆధ్వర్యంలో ఆదివార
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది.
సం క్రాంతి పండుగ కోసం ఆర్టీసీ అధికారులు ప్ర త్యేక దృష్టి సారించారు. ప్రయాణికులకు ఇ బ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేశారు. శనివారం నుంచి 15వ తేదీ వరకు మహబూబ్నగర్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని తొమ్మిది డిపోల నుం�
సరిపడా బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్బోర్డు ప్రయాణం చేస్తేనే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే దుస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం లూయిస్ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని మలక్పేటలోని నల్�
ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యాలతో గురువారం ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆర్టీసీ అద్దె బస్సు ల యాజమాన్యాలు సమ్మెకు పిలుపునిచ్చిన �
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. పొలాస పాలేస్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్కూటీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే హడావిడిగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచిదే.. కానీ రద్దీకి తగ్గట్లు బస్సులు ల�
దళారులు, పైరవీకారులకు చోటులేదని, అర్హులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గురువా రం బోయినపల్లి, బూర్గుపల్లి, కోరెం గ్రామా ల్లో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా న
పదేండ్ల క్రితం వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే సాకుతో ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపేవారు కాదు. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో క్రమంగా ప్రతి మారుమూల పల్లెకూ బీటీ రోడ్లు న