మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంపై మెదక్ కలెక్టరేట్లో కలెక్టర్ రాజర్షి షా, ఆర్టీసీ డీఎం సుధ, అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆ�
కాంగ్రెస్ సర్కారు మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌక ర్యం తీసుకొచ్చి తమ పొట్ట కొట్టిందని, దీని వల్ల 300 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆటోడ్రైవ ర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవా రం జనగామ జిల్లా బచ�
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం తమ జీవనోపాధిని దెబ్బతీస్తున్నదని ఆటోవాలాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేవలం పురుషులు మాత్రమే ఆటోల్లో ప్రయాణిస్తే తమకు గిట్టుబాటు కాదని, వచ్చే ఆదాయం పెట్రోల్�
RTC bus | హనుమకొండ (Hanamkonda) జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది (RTC bus rammed into crop fields).
ఆరోగ్యశ్రీ పథకం పేద ప్రజలకు వరం అని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు నగదు పెంపునకు సంబంధించిన పోస్టర్ను ఆవి�
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సూచించారు. బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించా�
బుగ్గ జాతరకు ఆదివారం భక్త జనం పోటెత్తారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆదివారం సెలవు దినం కావడంతో నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. 13వ రోజు కూడా ఉత్సవాలు వైభవంగా కొనసా�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘మహాలక్ష్మి’ పథకం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో శనివారం ప్రారంభమైంది. ఈ రెండు జిల్లా కేంద్రాల్లోని బస్టాండ్లలో ఆయా జిల్లాల కలెక్టర్లు వీపీ గౌతమ్, ప్రియాంక జెండాలు �
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమల్లోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అధికారులు శనివారం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పథకం బ్రోచర్ను �
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో శనివారం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని స్థానిక ఎమ్మెల్యే టి.రాంమోహన్రెడ్డి సతీమణి ఉమారామ్మోహన్రెడ్డి పరిగి బస్టాండుల
రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని శనివారం నుంచి అందుబాటులోకి తీసుకురానున్నది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభు త్వం ఇచ్చిన హామీల్లో భాగంగా శనివారం నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించనున్నది. ఈ మేరకు ఆర్టీసీ ఉన్నతాధికారులు డిపో మేనేజర్లకు గైడ్లైన్స్ జారీచేశారు.
హిళలు ఇక ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. కర్ణాటక తరహాలో రాష్ట్ర ప్రభుత్వం నేటి నుంచి అమలు చేయనున్నది. వయసుతో సంబంధం లేకుండా బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్స్కు అవకాశం కల్పించింది.