సరిపడా బస్సులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పుట్బోర్డు ప్రయాణం చేస్తేనే పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే దుస్థితి వచ్చిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసి
చాలా కాలంగా పెండింగ్లో ఉన్న దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని మంత్రి సీతక్క అన్నారు. గురువారం లూయిస్ బ్రెయిలీ 215వ జయంతిని పురస్కరించుకుని మలక్పేటలోని నల్�
ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యాలతో గురువారం ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆర్టీసీ అద్దె బస్సు ల యాజమాన్యాలు సమ్మెకు పిలుపునిచ్చిన �
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని దైవ దర్శనానికి వెళ్తున్న మహిళను ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు కబలించింది. పొలాస పాలేస్తేశ్వరస్వామి ఆలయ సమీపంలో స్కూటీ, బస్సు ఢీకొన్న ప్రమాదంలో దుర్మరణం పాలైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చీరాగానే హడావిడిగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పించడం మంచిదే.. కానీ రద్దీకి తగ్గట్లు బస్సులు ల�
దళారులు, పైరవీకారులకు చోటులేదని, అర్హులు నేరుగా దరఖాస్తు చేసుకోవాలని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం సూచించారు. గురువా రం బోయినపల్లి, బూర్గుపల్లి, కోరెం గ్రామా ల్లో ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా న
పదేండ్ల క్రితం వరకు రోడ్డు సౌకర్యం సరిగా లేదనే సాకుతో ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాలకు బస్సులు నడిపేవారు కాదు. కానీ, స్వరాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో క్రమంగా ప్రతి మారుమూల పల్లెకూ బీటీ రోడ్లు న
అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బావుపేట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ
RTC bus | పొగమంచు(Fog) కమ్మేయడంతో ఆర్టీసీ బస్సు(RTC Bus) అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళిలన ఘటన మహబూబ్నగర్(Mahabubnagar) జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది.
Road accident | గ్యాస్ బండి(Gas van)ని ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొట్టడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు ఉద్యాన వర్సిటీ(Mulugu Horticultural University) వద్ద రోడ్డు మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రక�
మహబూబ్నగర్-తాండూర్ రూట్లో నడిచే తాండూర్ డిపో బస్సులో మహిళలు లేకున్నా.. కండక్టర్ వారి పేరిట టికెట్లను జారీ చేసి వాటిని కిటికీలో నుంచి బయటకు పారేశారు.
రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భయంతో ఆర్తనాదాలు చేశారు. డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో తృటిలో పెనుప్రమాదం �