నల్లగొండ జిల్లా చింతపల్లిలో (Chintapalli) రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేటు ట్రావెల్స్కు చెందిన ఓల్వో బస్సు (Volvo Bus) చింతపల్లి శివారులో అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఓ మహిళ మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డా�
RTC Bus | ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. పండిట్ నెహ్రూ బస్టాండ్లో (Vijayawada) 12వ ప్లాట్ఫామ్పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్ల�
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో (Vijayawada) ఆర్టీసీ బస్సు (RTC Bus) బీభత్సం సృష్టించింది. పండిట్ నెహ్రూ బస్టాండ్లో (Vijayawada) 12వ ప్లాట్ఫామ్పై నిరీక్షిస్తున్న ప్రయాణికులపైకి బస్సు ఒక్కసారిగా దూసుకెళ్లింది.
Jagtial | ఓ మహిళా ప్రయాణికురాలు రూ. 8 లక్షల విలువైన బంగారు ఆభరణాల బ్యాగును బస్సులోనే మరిచిపోయింది. ఆ బ్యాగును గమనించిన ఆర్టీసీ మహిళా కండక్టర్.. ప్రయాణికురాలికి తిరిగి అప్పగించింది.
దసరా పర్వదినం సందర్భంగా మీరు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించనున్నారా? కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి సొంతూళ్లకు వెళ్లనున్నారా? అయితే మీరు నగదు బహుమతులు గెలుపొందే అవకాశాన్ని టీఎస్ఆర్టీసీ కల్పిస్తున�
ఆంధ్రప్రదేశ్లోని కడప (Kadapa) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి సమీపంలో ఆర్టీసీ బస్సు (RTC Bus), ఆటో ఢీకొన్నాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక�
స్వరాష్ట్రంలో ఆర్టీసీలో అనేక సంస్కరణలు చేపడుతూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నది టీఎస్ ఆర్టీసీ. సంస్థ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన రెండు సంవత్సరాల్లోనే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక చర్యలు చేపట్టా
RTC Bus | ఏపీలోని ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరా
RTC BUS | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు అలుముకోగా.. ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఓ మహిళ భయంతో కిందికి దూకగా.. తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సోమవారం జరిగింది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందించనుంది.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా పాడేరులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది.