అంత్యక్రియలకు వెళ్లి వస్తూ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలంలోని బావుపేట వద్ద మంగళవారం చోటుచేసుకుంది. సీఐ తుమ్మ గోపి తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్కు చెందిన బీఆర్ఎస్ పార్టీ గ
RTC bus | పొగమంచు(Fog) కమ్మేయడంతో ఆర్టీసీ బస్సు(RTC Bus) అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళిలన ఘటన మహబూబ్నగర్(Mahabubnagar) జిల్లాలో మంగళవారం ఉదయం చోటు చేసుకున్నది.
Road accident | గ్యాస్ బండి(Gas van)ని ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొట్టడంతో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన ములుగు ఉద్యాన వర్సిటీ(Mulugu Horticultural University) వద్ద రోడ్డు మంగళవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రక�
మహబూబ్నగర్-తాండూర్ రూట్లో నడిచే తాండూర్ డిపో బస్సులో మహిళలు లేకున్నా.. కండక్టర్ వారి పేరిట టికెట్లను జారీ చేసి వాటిని కిటికీలో నుంచి బయటకు పారేశారు.
రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోవడంతో ప్రయాణికులు ఒకరిపై ఒకరు పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక భయంతో ఆర్తనాదాలు చేశారు. డ్రైవర్ చాకచక్యంగా బ్రేక్ వేయడంతో తృటిలో పెనుప్రమాదం �
రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు వెనుకటైర్లు ఊడిపోగా.. డ్రైవర్ చాకచక్యంతో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి గ్రామ సమీపంలో ఆదివారం చోటుచేసుకున్నది.
TSRTC | హనుమకొండ జిల్లాలో ఆర్టీసీ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. హుజూరాబాద్ నుంచి హనుమకొండ వెళ్తున్న పల్లె వెలుగు బస్సు వెనుక చక్రాలు ఒక్కసారిగా ఊడిపోయాయి. సమీపంలోని పంట పొలాలకు బస్సు చక్రాలు దూసుకెళ్లాయి.
ఆటో కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఏఐటీయూసీ జిల్లా గౌరవాధ్యక్షుడు చాపల శ్రీను ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో ఆటో కార్మికులతో కలిసి గురువారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం ఆటో డ్రైవర్ల బతుకులను అస్తవ్యస్తం చేసిందని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం నర
Pallavi Prashanth | బిగ్బాస్ -7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్టు అయ్యారు. గజ్వేల్లో ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బిగ్బాస్ 7 ఫినాలే సందర్భంగా ఫ్యాన్స్ చేసిన వీరంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా �
ఆర్టీసీ బస్సులో విలువైన వస్తు వులు, నగదు ఉన్న హ్యాండ్ బ్యా గ్ను మరిచిపోయి వెళ్లిన ప్రయాణికురాలికి తిరిగి అప్పగించి ఆర్టీసీ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు.
మొన్నటిదాకా ఖాళీగా కనిపించిన ఆర్టీసీ బస్సు లు.. ‘మహాలక్ష్మి’ ఎఫెక్ట్తో కిక్కిరిసిపోతున్నాయి. దీంతో కాలేజీకి వెళ్లే విద్యార్థులకు సీటు కాదు కదా.. బస్సులో నిల్చుండే జాగ కూడా దొరకడం లేదు.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం తాము ప్రకటించిన ఆరు గ్యారంటీలను తమ ప్రభుత్వం కచ్చితంగా అమలు చేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రతి పేద