రోడ్డు ప్రమాదంలో అన్నాతమ్ముడు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రా�
ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి దర్శనానికి వెళ్లి, అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కౌడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మహమ్మద్నగర్ గేట�
ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతోపాటు బస్సు, బైక్ దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున�
సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వెలిమినేడు వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది.
వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద ఆర్టీసీ బస్సు బోల్తాపడింది. యాదిగిరిగుట్ట డిపోనకు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్నది. ఈక్రమంలో కొత్తకోట వద్ద జాతీయ రహదారి-44 పక్కన అదుపు తప్పి బోల్తాపడింది.
మంత్రి కేటీఆర్ మరోసారి మాటనిలబెట్టుకున్నారు. కార్యకర్త కుటుంబానికి ఇచ్చిన హామీని నెరవేర్చి, ‘నేనున్నా’ననే భరోసానిచ్చారు. అలాగే విద్యార్థుల కోరిక మేరకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించి, చదువులకు ప్�
శ్రమ, కసి, పట్టుదల ఉంటే ఉద్యోగం సాధించొచ్చని నిరూపించారు పెర్కకొండారం వాసులు. నాటి పరిస్థితుల ప్రభావంతో మొదట ట్రాన్స్పోర్ట్, ఇతర లారీలు తోలిన వారు బస్సు స్టీరింగ్ పట్టి ఎంతో మంది ప్రయాణికులను వారి గమ�
Minister Gangula kamalakar | ఇచ్చిన మాట మేరకు యాదాద్రికి బస్సు సర్వీసును ప్రారంభించామని, ప్రజలంతా ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
అశోక్నగర్ మీదుగా వెళ్లే 40 నంబర్ ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే ముఠాగోపాల్ అధికారులను ఆదేశించారు. 40 నంబర్ బస్సును దారి మళ్లించడంతో అశోక్నగర్, చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు
Minister KTR | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సును ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు.