ఇల్లంతకుంట నుంచి సిరిసిల్ల వెళ్తున్న ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఢీకొట్టడంతో బోల్తాపడ్డది. ఈ ఘటనలో 20 మంది గాయప డ్డారు. వీరిలో ఇద్దరు గర్భిణులు ఉన్నారు. వీరిని పోలీసులు తమ పెట్రోకార్ వాహనంలో ద వాఖానకు తరల
ప్రయాణికులను ఆకర్షించేందుకు ఆర్టీసీ వినూత్న కార్యక్రమాలతో ఆకట్టుకుంటున్నది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సంస్థను ప్రజలకు మరింత చేరువ చేయడానికి కృషి చేస్తున్నారు.
Accident | నల్లగొండ జిల్లాలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ప్రయాణికులు(RTC Passengers) గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా(Two Serious) ఉంది.
AP News | ఏపీలో ఆర్టీసీ ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది . బస్సు స్టీరింగ్ విరిగిపోవడంతో బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో 19 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Bus roof ripped off by wind | భారీగా వీచిన ఈదురు గాలులకు ప్రభుత్వ బస్సు టాప్ ఊడిపోయింది. (Bus roof ripped off by wind) దీంతో అందులోని ప్రయాణికులు షాక్ అయ్యారు. డ్రైవర్ వెంటనే బస్సును రోడ్డు పక్కన నిలిపివేశాడు.
కారును ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలైన ఘటన కొల్చారం పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికు ల కథనం ప్రకారం.. పాపన్నపేట మండ లం ఎల్లాప
రోడ్డు ప్రమాదంలో అన్నాతమ్ముడు దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఎస్సై విజయ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..
వైద్య విద్యలో ప్రవేశానికి నిర్వహించే నీట్-2023 పరీక్ష ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో సజావుగా ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు జరిగిన పరీక్షకు నల్లగొండ జిల్లా కేంద్రంలో 7 పరీక్ష కేంద్రా�
ఏడుపాయల దుర్గాభవానీ అమ్మవారి దర్శనానికి వెళ్లి, అనంతరం ఇంటికి వెళ్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందిన ఘటన కౌడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలోని మహమ్మద్నగర్ గేట�
ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతోపాటు బస్సు, బైక్ దగ్ధమయ్యాయి. ఈ సంఘటన గురువారం సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇందిరానగర్ సమీపంలో జాతీయ రహదారిపై చోటుచేసుకున�
సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని చివ్వేంల మండలం గంపులగ్రామ శివారులో రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి.
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో రోడ్డు ప్రమాదం జరిగింది. వెలిమినేడు వద్ద హైదరాబాద్-విజయవాడ జాతీయరహదారిపై వేగంగా దూసుకొచ్చిన ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు ఓ ట్రాక్టర్ను ఢీకొట్టింది.