Devarakonda to Yadagirigutta | దాదాపు 12 సంవత్సరాల తర్వాత నాంపల్లి మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్టకు బస్సు సర్వీసు పునః ప్రారంభమైంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం, భువనగిరికి
Rajendranagar | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని సన్సిటీ వద్ద బైక్ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
దసరా పండుగ ప్రయాణికుల రద్దీ క్రమంగా పెరుగుతున్నది. ఇప్పటికే దసరా సెలవులు రావడం, పండుగ దగ్గరపడుతుండటంతో చాలా మంది హైదరాబాద్ను వదిలి సొంత ఊర్లకు చేరుకొంటున్నారు.
RTC bus | డిచ్పల్లిలో పెను ప్రమాదం తప్పింది. డిచ్పల్లి జాతీయ రహదారిపై ఆర్టీసీ డీలక్స్ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం
చెన్నై : తమిళనాడు కంచీపురం జిల్లాలోని ఓ బస్సు.. ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ బోర్డింగ్ ప్రయాణం చేస్తున్నారు. బస్సు వేగంగా దూసుకెళ్తుండగా, ఓ విద్�
19 మందికి గాయాలు కామారెడ్డి రూరల్, ఆగస్టు 13 : డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. బాన్సువాడ డిపోకు చెం�
Kamareddy | కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట అదుపుతప్పి
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని ఆలేరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. �
ఆర్టీసీ బస్సులో పడిపోయిన డబ్బులు ఎంజీబీఎస్లో ప్రయాణికుడి ఫిర్యాదు బస్సులో గుర్తించి ఇచ్చిన అధికారులు సుల్తాన్బజార్,జూన్ 29 : ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు మరిచిన లక్ష రూపాయల నగదును తిరిగి అప్పగించి
RTC Bus | జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద వశాత్తు దగ్ధమయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.