Tandur | తాండూరు (Tandur) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సంగం కలాన్ వద్ద బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
హైదరాబాద్ : నగరంలోని చాదర్ఘాట్ బ్రిడ్జిపై సోమవారం రాత్రి ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. యూసుఫ్, సిరాజ్ బాను అనే ఇద్దరు దంపతులు ద్విచక్ర వాహనంపై చంచల్గూడ నుంచి టోలీచౌకి వెళ్తుండగా.. వారిని ఆ
హైదరాబాద్ : లాలాపేట ఫ్లై ఓవర్పై ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను చూసి వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును పక్కకి నిలిపి, అందులో నుంచి ప్రయాణికులను దించి వేశారు. ఆ తర�
ములుగు : ములుగు జిల్లాలోని గట్టమ్మ ఆలయం వద్ద శనివారం ఉదయం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్ర�
తాడ్వాయి, ఫిబ్రవరి 17 : బీరు సీసా పేలడంతో ఆర్టీసీ డ్రైవర్కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాప్ వద్ద గురువారం సాయంత్రం చోటుచేసుకొన్నది. ఆర్టీసీ �
RTC Bus | ఆర్టీసీకి చెందిన గరుడ బస్సులో నుంచి పొగలు వచ్చాయి. దీంతో అందులో ప్రయాణిస్తున్న ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన నిజామాబాద్ ఆర్టీసీ బస్సులో వెలుగు చూసింది.
హైదరాబాద్ : నగరంలోని అసెంబ్లీ ఎదురుగా శనివారం సాయంత్రం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. స్కూటీపై వెళ్తున్న ఓ వ్యక్తిని వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి అక్కడికక�
ములుగు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారంలో పర్యటిస్తున్నారు. మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పించే రవాణా సౌకర్యాలను పరిశీలించేందుకు టీ.ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ములుగు జిల్లాలో పర్యటిస్తున�
ఖైరతాబాద్, జనవరి 22: ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ టెస్ట్ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ తెలిపారు. శనివారం టెస్ట్కు సంబంధ�
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజియన్ లో కరోనా కలకలం రేగింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా సోకింది. వారం రోజులవ్యవధిలో ఖమ్మం రీజియన్ పరిధిలో 38 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు కరోనా బారిన పడ్డారు. వ�
Navipet | నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో దారిదోపిడీ యత్నం జరిగింది. మండలంలోని అబ్బూపూర్లో ఆర్టీసీ బస్సుపై నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఆర్టీసీ బస్సు భైంసా నుంచి నవీపేట మీదుగా హైదరాబాద్ వెళ