చెన్నై : తమిళనాడు కంచీపురం జిల్లాలోని ఓ బస్సు.. ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ బోర్డింగ్ ప్రయాణం చేస్తున్నారు. బస్సు వేగంగా దూసుకెళ్తుండగా, ఓ విద్�
19 మందికి గాయాలు కామారెడ్డి రూరల్, ఆగస్టు 13 : డివైడర్ను ఢీకొని ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. దీంతో బస్సులోని 19 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. బాన్సువాడ డిపోకు చెం�
Kamareddy | కామారెడ్డి జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కామారెడ్డి నుంచి నిజామాబాద్ వెళ్తున్నది. ఈ క్రమంలో జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ఎదుట అదుపుతప్పి
యాదాద్రి భువనగిరి : జిల్లాలోని ఆలేరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీ కొనడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. �
ఆర్టీసీ బస్సులో పడిపోయిన డబ్బులు ఎంజీబీఎస్లో ప్రయాణికుడి ఫిర్యాదు బస్సులో గుర్తించి ఇచ్చిన అధికారులు సుల్తాన్బజార్,జూన్ 29 : ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు మరిచిన లక్ష రూపాయల నగదును తిరిగి అప్పగించి
RTC Bus | జడ్చర్లలో పెను ప్రమాదం తప్పింది. జడ్చర్ల వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ప్రమాద వశాత్తు దగ్ధమయింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లి, బి�
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్, నిర్మల ద�
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని బూరగూడ గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ నుంచి భాగ్యనగర్
అచ్చంపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిల్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఇప్పల
తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు రూ.1.90 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు చెక్పోస్టు వద్ద శుక్రవారం ఈ ఘ�
RTC bus | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు.
హైదరాబాద్ : మలక్పేట ప్రధాన రహదారిలోని మెట్రో పిల్లర్ను ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు, ఆటో డ్రైవర్లతో పాటు మరో ఇద్దర�