ఆదిలాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఆదిలాబాద్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఆదివారం ఓ మహిళ ప్రసవించింది. బస్సు డ్రైవర్, కండక్టర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును దవాఖానకు తీసుకెళ్లడంతో తల్లి, బి�
మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ఓ యువతి మృత్యువాత పడింది. వివరాల్లోకి వెళితే.. కన్నాల బస్తీ 1 వార్డుకు చెందిన చింతకింది వెంకటేష్, నిర్మల ద�
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ : ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో 25 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన జిల్లా కేంద్రంలోని బూరగూడ గ్రామ సమీపంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆసిఫాబాద్ నుంచి భాగ్యనగర్
అచ్చంపేట : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బైక్ను ఆర్టీసీ బస్సు ఢీ కొనడంతో ఓ మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా పదర మండలం ఉడిమిల్ల సమీపంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు..ఇప్పల
తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఇద్దరు వ్యక్తుల నుంచి పోలీసులు రూ.1.90 కోట్ల నగదును స్వాధీనం చేసుకొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు చెక్పోస్టు వద్ద శుక్రవారం ఈ ఘ�
RTC bus | మెండోరా మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని బుస్సాపూర్ వద్ద ఆగిఉన్న లారీని ఆర్టీసీ బస్సు (RTC bus) ఢీకొట్టింది. దీంతో 24 మంది గాయపడ్డారు.
హైదరాబాద్ : మలక్పేట ప్రధాన రహదారిలోని మెట్రో పిల్లర్ను ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదం బుధవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బస్సు, ఆటో డ్రైవర్లతో పాటు మరో ఇద్దర�
నిజామాబాద్ : జిల్లాలోని నవీపేట మండలం అబ్బాపూర్(ఎం) వద్ద శనివారం కొంత మంది దుండగులు అర్ధరాత్రి దారి దోపిడీకి ప్రయత్నించి విఫలం అయ్యారు. హైదరాబాద్ నుంచి భైంసా వెళ్తున్న ఆర్టీసీ బస్సు పై నవీపేట మండలం అబ్బాప�
RTC bus | ఎల్లారెడ్డి మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని తిమ్మారెడ్డి గేట్ వద్ద అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు చెట్టును ఢీకొట్టింది. దీంతో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న
మహబూబాబాద్ : మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టు
ప్రసుత్తం తెలుగు సినీ పరిశ్రమలో మారుమోగుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ప్రముఖ హీరోలు జూ.ఎన్టీఆర్, రామ్చరణ్లు నటించారు. శుక్రవారం సినిమా మొదటి రోజు ప్రీమియర్ షోకు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, హీ
సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): ప్రజా రవాణా వ్యవస్థ ఆర్టీసీకి తమ ప్రయాణాలతో ఆర్థిక చేయూతనివ్వాలని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తమ ర�