జనగామ జిల్లా రఘునాథపల్లి వద్ద పెను ప్రమాదం తప్పింది. సోమవారం ఉదయం రఘునాథపల్లి వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. దీంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా ఉర్సు నేటి నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 28 వరకు మూడు రోజులపాటు జరుగనున్న ఉత్సవాలకు అధికారులు, దర్గా నిర్వాహకులు అన్నిఏర్పాట్లు చేశారు.
ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో 16 మంది స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మరో ఆరు నెలల పసిపాప తీవ్ర గాయాలపాలై దవాఖానలో చికిత్స పొందుతున్నది. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం పోశెట్టిపల�
Mulugu | ములుగు జిల్లాలోని మంగపేటలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందింది. గురువారం తెల్లవారుజామున మంగపేట మండలంలోని రాజుపేట వద్ద ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారిని అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. సిరికొండ మండలం పెద్దవాల్గోట్ గ్రామానికి చెందిన బి.నర్సయ్య క�
RTC bus | రాజేంద్రనగర్లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. రాజేంద్రనగర్లోని హైదర్ షాకోట వద్ద అదుపుతప్పిన బస్సు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. దీంతో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Jabalpur | ఓ కూడలి వద్ద ట్రాఫిక్ సిగ్నల్ పడింది. అంతా వాహనాలను నిలిపి తమ వంతుకోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలో ఓ బస్సు వచ్చింది. ముందున్న వాహనాలను ఢీకొడుతూ కూడలి మధ్యలోకి
ఊరూరా తిరిగి పాత సామాన్లు, పేపర్లు కొని వాటిని అమ్మి పూట వెల్లదీస్తున్న బతుకులపై మృత్యుశకటం దూసుకొచ్చింది. తెలవారుజామున వేగంగా వచ్చి వారి బతుకులను తెల్లార్చింది. రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ�
Manakondur | మానకొండూరులో బస్సు డ్రైవర్ నిర్లక్ష్యానికి ఇద్దరు బలయ్యారు. బుధవారం వేకువజామున మండల కేంద్రంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను ఆర్టీ బస్సు
Uttarpradesh | ఉత్తరప్రదేశ్లోని బహ్రాయిచ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం లక్నో-బహ్రాయిచ్ హైవేపై బహ్రాయిచ్ వద్ద వేగంగా దూసుకొచ్చిన భారీ ట్రక్.. బస్సును ఢీకొట్టింది.