RTC Bus | ఏపీలోని ప్రకాశంజిల్లా యర్రగొండపాలెం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పడిపోవడంతో ఎనిమిదిమంది ప్రయాణికులు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..ఆర్టీసీ ఇంద్ర బస్సు హైదరా
RTC BUS | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా పొగలు అలుముకోగా.. ప్రయాణికులు గందరగోళానికి గురయ్యారు. ఓ మహిళ భయంతో కిందికి దూకగా.. తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నకిరేకల్ పట్టణంలో సోమవారం జరిగింది.
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ నెల 30, 31 తేదీల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు లక్కీ డ్రా ద్వారా రూ.5.50 లక్షల విలువైన బహుమతులు అందించనుంది.
ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి జిల్లా పాడేరులో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపు తప్పి 100 అడుగుల లోయలో పడిపోయింది.
నగర ప్రయాణికులకు మరో శుభవార్త. మరో రెండు కొత్త మార్గాలలో సిటీ బస్సు సర్వీసులను ప్రయాణికుల కోసం ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తుంది. అందులో భాగంగా నగరంలో మరో రెండు కొత్త మార్గాలను ఆర్టీసీ గుర్తించిం ది.
రవాణా వసతి లేక పల్లె ప్రజల అవస్థలెన్నో. సమైక్య పాలనలో ఆర్టీసీ సేవలు పట్టణాలతో పాటు కొన్ని ఊర్లకే పరిమితమయ్యాయి. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రోడ్డు రవాణా సంస్థ సేవలు విస్తృతమయ్యాయి.
విద్యార్థులు శ్రద్ధగా, పట్టుదలతో చదివి లక్ష్యాన్ని చేరుకోవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి సూచించారు. హెచ్ఎం ప్రతాపరెడ్డి ఆధ్వర్యంలో ధరూరు, ఉప్పేరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 255 మంది వి
హర్యానాలోని (Haryana) బీబీపూర్లో (Bibipur) ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బీబీజూర్లోని జింద్లో ఆర్టీసీ బస్సు (RTC bus), క్రూయిజర్ (Cruiser) ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో క్రూయిజర్లో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది అక్కడ�
హైదరాబాద్ శివార్లలోని పెద్దంబర్పేట వద్ద పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న బీహెచ్ఈఎల్ (BHEL) డిపోకు చెందిన రాజధాని బస్సులో (Rajadhani bus) పెద్దంబర్పేట ఓఆర్ఆర్ (ORR) వద్ద ఒక్కసారిగా మంటల�