9మంది సంగారెడ్డి దవాఖానకు.. 14 మందికి విరిగిన కాళ్లు, చేతులు, పలువురికి గాయాలు మర్పల్లి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బొల్తాపడిన సంఘటన మర్పల్లి మండలంలోని గురంగట్టు తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణ
ఆర్టీసీ బస్సు | ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడిమ్యాల నుంచి నాచుపల్లికి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్నది.
చీఫ్ జస్టిస్ రమణకు 8వ తరగతి విద్యార్థిని ఉత్తరం చర్యలు తీసుకోవాలంటూ టీఎస్ఆర్టీసీకి సీజే లేఖ వెంటనే స్పందించిన సంస్థ ఎండీ సజ్జనార్ గ్రామానికి బస్సు సౌకర్యం పునరుద్ధరణ అన్ని స్కూళ్లు, కాలేజీలకు కనెక�
CM Surprise Inspection | ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ బస్సు వెళ్తుండగా సడెన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బస్సు ఎక్కారు. బస్సులో పరిస్థితులను పరిశీలించారు.
RTC Bus | జిల్లా పరిధిలోని చిల్పూర్ మండలం కొండాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. ఆర్టీసీ హుస్నాబాద్ నుంచి జగద్గిరిగుట్ట వైపు వెళ్తుండగా
Manthani | జిల్లాలోని మంథని సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంథని మండలంలోని ఎక్లాస్పూర్ గాడిదులగండిగుట్ట వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డుపక్కన లోయలో పడింది. దీంతో ఒకరు మరణించగా
Crime news | క్ను అర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ వక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని ఆందోల్ మండల పరిధి చింతకుంట గ్రామ శివారులో చోటు చేసుకుంది.