Tamil Nadu | ఓ ఆర్టీసీ బస్సు వేగంగా కదులుతోంది.. ఈ క్రమంలోనే బస్సు డ్రైవర్కు ఛాతిలో నొప్పి.. తనకు గుండెపోటు అని గుర్తించిన సదరు డ్రైవర్.. బస్సును రోడ్డు పక్కకు ఆపాడు. బస్సులో ఉన్న
యాదాద్రి : విద్యార్థుల కళాశాలకు వెళ్లడంతో పాటు తిరిగి ఇంటికి చేరుకునే సమయానికి ఆర్టీసీ బస్సులను పునరుద్దరించినట్లు ప్రభుత్వ విప్ గొంగిడి సునితామహేందర్రెడ్డి తెలిపారు. గురువారం యాదగిరిగుట్ట పట్టణంల
RTC Bus | తల్లాడ మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని అంబేద్కర్నగర్ వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు.
AP News | ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు కడప జిల్లాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రాజంపేట బస్సుల ఘటనలో 12 మంది మృతి చెందారు. పలువురు ప్రాణాలతో బయటపడ్డారు. గండ్లూరులో
crime news | ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. ఈ సంఘటన వైరాలోని మధిర క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. టీఎస్ ఆర్టీసీకి చెందిన మియాపూర్ డిపో
9మంది సంగారెడ్డి దవాఖానకు.. 14 మందికి విరిగిన కాళ్లు, చేతులు, పలువురికి గాయాలు మర్పల్లి : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బొల్తాపడిన సంఘటన మర్పల్లి మండలంలోని గురంగట్టు తండా సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. ప్రయాణ
ఆర్టీసీ బస్సు | ఓ ఆర్టీసీ బస్సు ప్రమాదవాశాత్తు వాగులోకి దూసుకెళ్లింది. వివరాల్లోకి వెళ్తే..జిల్లాలోని కోడిమ్యాల నుంచి నాచుపల్లికి ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో వెళ్తున్నది.
చీఫ్ జస్టిస్ రమణకు 8వ తరగతి విద్యార్థిని ఉత్తరం చర్యలు తీసుకోవాలంటూ టీఎస్ఆర్టీసీకి సీజే లేఖ వెంటనే స్పందించిన సంస్థ ఎండీ సజ్జనార్ గ్రామానికి బస్సు సౌకర్యం పునరుద్ధరణ అన్ని స్కూళ్లు, కాలేజీలకు కనెక�
CM Surprise Inspection | ప్రభుత్వానికి చెందిన ఆర్టీసీ బస్సు వెళ్తుండగా సడెన్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ బస్సు ఎక్కారు. బస్సులో పరిస్థితులను పరిశీలించారు.