చెన్నై : తమిళనాడు కంచీపురం జిల్లాలోని ఓ బస్సు.. ప్రయాణికులు, విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. దీంతో చాలా మంది విద్యార్థులు ఫుట్ బోర్డింగ్ ప్రయాణం చేస్తున్నారు. బస్సు వేగంగా దూసుకెళ్తుండగా, ఓ విద్యార్థి బస్సులో నుంచి జారిపడ్డాడు. బస్సు వెనుక చక్రాలకు ఇంచు దూరంలోనే పడిపోయాడు బాలుడు. అయితే ఆ స్టూడెంట్ ప్రాణాలతో బయటపడ్డాడు. ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో బస్సు డ్రైవర్, తోటి విద్యార్థులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Nothings changed except politicians’ bureaucrats’ wealth pic.twitter.com/tm1sOoKrQs
— Indians Amplifying Suffering(IAS) (@ravithinkz) August 30, 2022