సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదం.. యువకుడి మృతి | సికింద్రాబాద్లో రోడ్డు ప్రమాదంలో యువకుడు మృత్యువాతపడ్డాడు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. జనహర్నగర్ పరిధిలోని చెన్నాపూర్లో గురువారం ఈ ఘటన చోటు చేస�
ఆర్టీసీ బస్సు| తూప్రాన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు తూప్రాన్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు డ్రైవర్ సహా నలుగురు గాయపడ్డారు.
డ్రైవర్కు మూర్చ| జిల్లాలోని తూప్రాన్లో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్కు మూర్చ రావడంతో బస్సు రోడ్డు మధ్యలో నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
బస్సు దగ్ధం | ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి బస్సు పూర్తిగా దగ్ధమైంది. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ సమీపంలో ఇవాళ మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
లాభాలు తెస్తున్న సిటీ మినీ పల్లె వెలుగు బస్సులు ఖమ్మం పట్టణంలో ప్రయోగాత్మకంగా అమలు సంస్థకు రోజుకు లక్ష వరకు ఆదాయం మిగిలిన ప్రాంతాలకూ విస్తరిస్తాం: మంత్రి పువ్వాడ హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): ఆర్టీ�
ట్యాంకర్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. | ఆర్మూర్ పట్టణ సమీపంలోని పెర్కిట్ శివారులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. 63వ నంబర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు పెట్రోల్ ట్యాంకర్ను ఢీకొట్టింది.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ | ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
పల్లె వెలుగు బస్సు పల్టీ | ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడటంతో పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం మానికొండ శివారులో బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది.
జోగులాంబ గద్వాల : ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెళ్లి 16 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం ధర్మవరం స్టేజీ వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. కర్నూల్ �