ములుగు : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మేడారంలో పర్యటిస్తున్నారు. మేడారం మహా జాతర సందర్భంగా భక్తులకు కల్పించే రవాణా సౌకర్యాలను పరిశీలించేందుకు టీ.ఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గురువారం ములుగు జిల్లాలో పర్యటిస్తున�
ఖైరతాబాద్, జనవరి 22: ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 13న జాతీయ స్థాయిలో స్కాలర్షిప్ టెస్ట్ను నిర్వహిస్తున్నట్లు అకాడమీ చైర్మన్ కృష్ణ ప్రదీప్ తెలిపారు. శనివారం టెస్ట్కు సంబంధ�
ఖమ్మం: ఖమ్మం జిల్లా ఆర్టీసీ రీజియన్ లో కరోనా కలకలం రేగింది. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు కరోనా సోకింది. వారం రోజులవ్యవధిలో ఖమ్మం రీజియన్ పరిధిలో 38 మందికి పైగా డ్రైవర్లు, కండక్టర్లు కరోనా బారిన పడ్డారు. వ�
Navipet | నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో దారిదోపిడీ యత్నం జరిగింది. మండలంలోని అబ్బూపూర్లో ఆర్టీసీ బస్సుపై నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఆర్టీసీ బస్సు భైంసా నుంచి నవీపేట మీదుగా హైదరాబాద్ వెళ
30 మంది ప్రయాణికులు ఉంటే చాలు ఎలాంటి అదనపు చార్జీలు లేకుండానే టీఎస్ఆర్టీసీలో ప్రయాణం హైదరాబాద్, జనవరి 10 : ‘చెయ్యెత్తండి..బస్సెక్కండి’ ఒకప్పటి నినాదం.. ఇప్పుడు ట్రెండ్ మారింది.. ‘కాల్ చేయండి.. మీ ఇంటివద్ద�
TSRTC | నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనవరి 1న చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. తల్లిదండ్రులతో కలిసి
ఎక్కడి నుండి ఎక్కడికైనా ఒకవైపు ఒకే టిక్కెట్ న్యూ ఇయర్ ఆఫర్ ప్రకటించిన ఆర్టీసీ రాత్రి 12.30 నుండి తెల్లవారుజాము 3 గంటల వరకు 18 సీటర్ ఏసీ బస్సులు రూ.4వేలకు అద్దెకు .హైదరాబాద్, డిసెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : నూత�
RTC Chairman Bajireddy | ఆర్టీసీ సంస్థను అభివృద్ధిలోకి తీసుకొస్తానని ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రానికి వచ్చిన ఆయన పాత బస్టాండ్�
RTC Bus | ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో కొందరు ఒక ఆర్టీసీ బస్సుకు నిప్పుపెట్టారు. నైట్ హాల్టింగ్ చేసిన సమయంలో ఈ బస్సుకు కొందరు గుర్తుతెలియని
Bus Day | ఆర్టీసీ ఉద్యోగులు, సిబ్బంది ప్రతి గురువారం బస్ డే పాటించాలని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎండీ సజ్జానర్ ఇవాళ.. టెలిఫోన్ భవన్ నుంచి బస్ భవన్�