దోపిడీ దొంగల దాడిలో తీవ్రంగా గాయపడిన ఎస్వోటీ కానిస్టేబుల్ రాజు నాయక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రాజు ఛాతిలో ఎడమవైపు రెండు బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మెరుగైన చికిత్స నిమిత్తం అతడి�
క్షయ వ్యాధి నియంత్రణాధికారి కార్యాలయంలో ప్రోగ్రాం వివరాలను జాతీయ క్షయ నియంత్రణ పోర్టల్లో నమోదు చేయడానికి వినియోగించే ల్యాప్ట్యాప్ కనిపించకుండా పోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. వివరాల్లోక�
పలు కేసుల్లో నిందితులుగా ఉన్న ఘరానా దొంగలను సూర్యాపేట జిల్లా పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి బంగారం, ద్విచక్రవాహనాలు రికవరీ చేశారు. వారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు, రికవరీ సొత్తు వివరాలను జిల్లా పో
అపార్టుమెంట్లోని రెండు ఫ్లాట్ల తాళాలు పగులగొట్టిన దుండగులు 15 తులాల బంగారు నగలు, రూ.3.80 లక్షల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
చూడ్డానికి సాఫ్ట్వేర్లా ఉంటాడు.కానీ సాఫ్ట్వేర్ కాదు. బైక్ దొంగతనాలకు పాల్పడుతాడు. కానీ దొంగలించిన వాటిని అతడి వద్ద పెట్టుకోడు. విక్రయించి సొమ్ము కూడా చేసుకోడూ.. కేవలం కొత్త వాహనాలే అతగాడికి కిక్కు. �
ఏపీలోని ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో సినీ ఫక్కీలో దుండగులు ఓ కారును వెంబడించి నగదు, బంగారాన్ని దోచుకెళ్లారు. అనంతరం దోచుకెళ్లిన సొమ్మును, కారును కొంతదూరంలో వదిలి పారిపోయారు.
నల్లగొండ జిల్లా కేంద్రంలోని బీటీఎస్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఎస్బీఐ ఏటీఎంను ధ్వంసం చేసి రూ.14 లక్షలు చోరీ చేశారు. దుండగులు ఆదివారం తెల్లవారుజామున ఏటీఎం కేంద్రం లోకి చొరబడ్డారు. ముందుగా సీసీ కెమ�
మెట్పల్లి పట్టణంలో దొంగలు హల్చల్ సృష్టించారు. ఒకే రోజు రాత్రి పట్టణంలోని పాత బస్టాండ్, వెల్లుల్ల రోడ్డు, ఏడీబీ బ్యాంకు ప్రాంతాల్లోని 14 దుకాణాల్లో చొరబడ్డారు. దుకాణాల కౌంటర్లను ధ్వంసం చేసి నగదు, వివిధ
Banjara Hills | హైదరాబాద్లోని బంజారాహిల్స్లో భారీ చోరీ జరిగింది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్లో పవన్ కుమార్ అనే వ్యక్తి శమంతక డైమండ్స్ అనే పేరుతో షాపును
తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. డీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదర్గూడలోని గుమ్మకొండ కాలనీలో ఆంజనేయులు ఇంట్లో బుధవారం సాయంత్రం దొంగలు పడి 10 తులాల బంగారం, 7 తులాల వెండి, రూ. 13 వేల నగదును చోరీ చేశారు
మండలంలోని గడిపెద్దాపూర్లో బుధవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. తాళం వేసిన ఇండ్లనే లక్ష్యంగా ఎంచుకుని ఆరు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. భారీగా బంగారు, నగదును అపహరించుకొనిపోయారు. ఈ ఘటన అల్లాదుర్గం పోలీస�
టిప్ టాప్గా కారులో వస్తాడు.. నకిలీ తాళం చెవి సహాయంతో పార్కింగ్ చేసిన ఖరీదైన బైక్లను మాయం చేస్తాడు. వరుస దొంగతనాలకు పాల్పడిన ఓ పాత నేరస్తుడితో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రూ.16 లక్షల విలువజేసే
ఇంటిముందు పార్కింగ్ చేసిన కారు మాయమైంది. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలానికి చెందిన కె.రవితేజ తన ఇన్నోవా కారును సినిమా షూటింగ్స్లో