అంతర్రాష్ట్ర జేసీబీ దొంగల ముఠా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు
నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
నల్లగొండ (Nalgonda) పట్టణంలో అర్ధరాత్రి దొంగల (Thieves) ముఠా హల్చల్ చేసింది. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించి�
హైదరాబాద్లోని (Hyderabad) మోగల్పురాలో (Mogalpura) దోపిడీ దొంగలు (Thief) బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు.. ఇంట్లో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Pick Pocketers | నగరంలో పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ తిరుగుతున్నాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారు, బస్సులు, ప్యాసింజర్ ఆటోలలో తిరుగుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. పేరుకు పిక్పాకెటర్స్ అయినా ఏడాదికి ట్�
రంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు.
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
పోస్టాఫీస్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. సబ్ పోస్టుమాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై విద్యాచరణ్రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రంలోని పోస్టు ఆఫీస్లో సబ్ పోస్టు�
రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఓ పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకు�
Hyderabad | ట్రాఫిక్ సిగ్నల్స్ విద్యుత్ సరఫరా లేని సమయంలో బ్యాటరీ సపోర్టుతో పనిచేస్తాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగానే తిరిగి బ్యాటరీలు రీఛార్జి అవుతాయి. అయితే ఈ బ్యాటరీలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాల�
పట్టణంలోని రెండు వైన్స్ షాపుల్లో ఆదివారం అర్ధరాత్రి దాటాక చోరీ జరిగింది. స్థానిక చెరువుకట్ట సమీపంలోని భైరీ వైన్స్, లక్ష్మి వైన్స్ షాపు ల్లో నిందితుడు వెంటిలేటర్కు కన్నం పెట్టి చోరీకి పాల్పడ్డాడు. మ�
ఇంటి యజమాని శుభకార్యానికి వెళ్లడంతో.. ఆ ఇంట్లో పనిచేసే నేపాలీ దంపతులు.. మరో ఇద్దరి సహాయంతో చోరీకి పాల్పడ్డారు. 9 తులాల బంగారం, మూడు కిలోల వెండి నగలతోపాటు ఆరు లక్షల నగదు ఎత్తుకెళ్లారు
ఆన్లైన్ బెట్టింగ్లో నష్టాలు రావడంతో తన చిన్నాన్న ఇంటిలోనే దొంగతనం చేసి, నష్టాలను పూడ్చుకోవాలనుకున్న ఒక వ్యక్తిని నార్త్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి, దొంగిలించిన సొత్తును రికవరీ చే�
నమ్మకంగా ఉంటూ.. డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి రూ.7 కోట్ల విలువజేసే ఆభరణాలతో ఉడాయించాడు. ఎస్ఆర్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మాదాపూ�