విజయనగర్ కాలనీలో చోరీ కేసును హుమాయూన్నగర్ పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఇంట్లో వృద్ధురాలు ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ పనిమనిషి చోరీకి పాల్పడినట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని 47 తులాల బంగారు ఆభరణా�
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో సినీఫక్కీలో చోరీ జరిగింది. మాస్కులు ధరించిన వందల మంది సామూహిక దోపిడికి పాల్పడ్డారు. సెంట్రల్ సిటీలోని స్టోర్లలో దూరిన యువతీ యువకులు విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు. ఐఫోన్ల�
ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం (Prakasam) జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. సింగరాయకొండ-కావలి మధ్య రెండు ఎక్స్ప్రెస్ రైళ్లలో దోపిడీకి (Robbery) పాల్పడ్డారు. సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న హైదరాబాద్ ఎక్స్ప్రెస�
నల్లగొండ జిల్లా అయిటిపాములలో (Aitipamula) భారీ చోరీ జరిగింది. అయిటిపాములలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఏటీఎంలో (ATM) దుండగులు నగదు ఎత్తుకెళ్లారు.
హైదరాబాద్లో నేరాలు చేసి తప్పించుకోవాలని చూస్తున్న నేరగాళ్లు ఎక్కడున్నా పోలీసులు పట్టుకుంటున్నారు. అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయి దొంగలను సైతం పట్టుకుని హైదరాబాద్ పోలీసులు సత్తా చూపిస్తున్నారు.
Crime news | సాధారణంగా దొంగలు తాము దోచుకోవాలనుకున్నది దోచుకోగానే జాడలేకుండా పారిపోతారు. పైగా ముఖం కనిపించకుండా ముసుగులు వేసుకుంటారు. కానీ న్యూయార్క్లో ఓ దొంగ మాత్రం దర్జాగా, ఫ్రెండ్లీగా దొంగతనం చేశాడు.
Crime news | దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే, రద్దీ రోడ్డులో దోపిడీ జరిగింది. బ్యాగులో లక్ష రూపాయల నగదు పెట్టుకుని బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తి నుంచి దుండగులు బ్యాగును లాక్కెళ్లారు.
Dream | కొన్నిసార్లు వచ్చే కలలు చాలా విడ్డూరంగా ఉంటాయి. కొండ మీద నుంచి పడిపోతున్నట్లు కల వస్తుంది. దెబ్బకు భయపడి లేచి చూసేసరికి మంచం మీద నుంచి కిందపడిపోయి ఉంటాం. కలలో ఎవరో మనకు ఫోన్ చేస్తున్నట్లు అనిపిస్తుంద
సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని బాలాజీ బంగారు నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠా ఈనెల 24వ తేదీన హైదరాబాద్కు వచ్చినట్టు పోలీసులు గుర్తించారు. ఈ ముఠాలో మొత్తం ఎనిమిది మంది సభ్యులు ఉన్నట్టు పోలీసుల వి
నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఆటోనగర్లో గురువారం రెండిండ్లలో చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్న�
పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు త్వరగా పట్టుకోవడానికి CEIR (Central equipment identity register) వెబ్సైబ్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమంలో ఆయన
టీవీ నటి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనగర్కాలనీలో ఉండే నటి సుమిత్ర పంపనా (56) ఈ నెల 17న ఢిల్లీకి వెళ్తూ ఇంటి తాళాలను అదే అపార్ట్మెంట్లో ఉండే మరదలు భువ�
ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లంగర్హౌస్ నానల్�