నిజామాబాద్ నగరంలోని ఆరో టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఆటోనగర్లో గురువారం రెండిండ్లలో చోరీ జరిగింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్న�
పోయిన, దొంగిలించబడిన మొబైల్ ఫోన్లు త్వరగా పట్టుకోవడానికి CEIR (Central equipment identity register) వెబ్సైబ్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ రాజేంద్రప్రసాద్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు కార్యక్రమంలో ఆయన
టీవీ నటి ఇంట్లో భారీ చోరీ జరిగింది. పంజాగుట్ట ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం... శ్రీనగర్కాలనీలో ఉండే నటి సుమిత్ర పంపనా (56) ఈ నెల 17న ఢిల్లీకి వెళ్తూ ఇంటి తాళాలను అదే అపార్ట్మెంట్లో ఉండే మరదలు భువ�
ఇఫ్తార్ విందుకు వెళ్లి వచ్చేసరికి ఇంట్లో దొంగలు పడి బంగారు ఆభరణాలను దోచుకెళ్లిన సంఘటన లంగర్హౌస్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... లంగర్హౌస్ నానల్�
అంతర్రాష్ట్ర జేసీబీ దొంగల ముఠా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్ తెలిపారు. మండలకేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు
నమ్మి స్నేహం చేసిన పాపానికి స్నేహితుడి ఇంటికే కన్నం వేశాడు ఓ ప్రబుద్ధుడు. ఏకంగా మిత్రుడి ఇంటి తాళం పగులగొట్టి బీరువాలో దాచుకున్న రూ.10 లక్షల నగదు ఎత్తుకెళ్లాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు.
నల్లగొండ (Nalgonda) పట్టణంలో అర్ధరాత్రి దొంగల (Thieves) ముఠా హల్చల్ చేసింది. పట్టణంలోని మిర్యాలగూడ రోడ్లో ఉన్న లక్ష్మీనివాస్ అపార్ట్మెంట్, బృందావన్ కాలనీ, విశ్వనాథ కాలనీల్లో నలుగురు సభ్యుల దొంగల ముఠా సంచరించి�
హైదరాబాద్లోని (Hyderabad) మోగల్పురాలో (Mogalpura) దోపిడీ దొంగలు (Thief) బీభత్సం సృష్టించారు. బంగారు ఆభరణాలు తయారు చేసే ఓ ఇంట్లోకి చోరబడిన దొంగలు.. ఇంట్లో ఉన్న వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు.
Pick Pocketers | నగరంలో పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ తిరుగుతున్నాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారు, బస్సులు, ప్యాసింజర్ ఆటోలలో తిరుగుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. పేరుకు పిక్పాకెటర్స్ అయినా ఏడాదికి ట్�
రంగల్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఆవరణలో ఉన్న ఏటీఎం చోరీకి విఫలయత్నం జరిగింది. రైల్వేస్టేషన్ ఆవరణలోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ఏటీఎంలో దొంగతనం చేయడానికి ఓ యువకుడు యత్నించాడు.
మండల కేంద్రంలో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఎస్సై శంకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన చింతకుంట అనిత గత నెల 23వ తేదీన గాంధారి మండలంలోని
పోస్టాఫీస్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి యత్నించారు. సబ్ పోస్టుమాన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్సై విద్యాచరణ్రెడ్డి కథనం ప్రకారం..మండల కేంద్రంలోని పోస్టు ఆఫీస్లో సబ్ పోస్టు�
రద్దీగా ఉన్న బస్సుల్లో ప్రయాణిస్తూ బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఓ పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ. 2 లక్షల విలువైన 4 తులాల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకు�
Hyderabad | ట్రాఫిక్ సిగ్నల్స్ విద్యుత్ సరఫరా లేని సమయంలో బ్యాటరీ సపోర్టుతో పనిచేస్తాయి. విద్యుత్ సరఫరా పునరుద్ధరణ కాగానే తిరిగి బ్యాటరీలు రీఛార్జి అవుతాయి. అయితే ఈ బ్యాటరీలను లక్ష్యంగా చేసుకొని దొంగతనాల�