ఇద్దరు కవల సోదరులు చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు చేశారు. ఒకరు దొంగతనం చేస్తూ ఉంటే, మరొకరు అదే సమయంలో వేరొక చోట ఉన్నట్టు పోలీసులను నమ్మించేలా సీసీటీవీలో రికార్డయ్యేలా ప్రవర్తించేవారు.
Twin brothers' robbery trick | ఒకే పోలిక ఉన్న కవల సోదరులు చోరీలకు పాల్పడుతున్నారు. ఒకరు దొంగతనం చేయగా మరొకరు సీసీటీవీ ఆధారాలు సృష్టిస్తున్నారు. పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకుంటున్నారు. చివరకు ఒక చోరీ కేసులో కవల సోద�
శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో (Travels Bus) భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికురాలి బ్యాగ్లో రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గుర్తుతెలియన వ్యక్తులు అపహరించారు. గుర్తించిన మహిళ డయల్ 100కు కాల్ చేసింది.
ఆమె ఓ మాజీ ఎమ్మెల్యే. భర్త రైల్వే శాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇకేం.. ఇద్దరూ కలిసి ఎంత సంపాదించొచ్చు.. సాధారంగా అందరికీ వచ్చే అనుమానమే ఇది. ఇలానే దొంగలూ ఆలోచించారు. వారి ఇంటిపై ఓ కన్నేశారు.
రాష్ట్ర సైబర్క్రైం పోలీసులు కొత్త తరహా మోసాన్ని వెలుగులోకి తె చ్చారు. చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, సిమ్కార్డు పొం దడం ద్వారా బ్యాంకుల నుంచి డబ్బు కొల్లగొడుతున్న ఓ వ్యక్తిని �
పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న రూ.2కోట్లు , 28 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. పోలీసుల కథనం ప్రకారం.. చౌదరిగూడ సమీపంలోని మక్త గ్రామానికి చెందిన నాగభూ�
మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠానా పరిధిలో భారీ చోరీ జరిగింది. చౌదరిగూడలోని మక్త గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలో దాచిన రూ.2.2 కోట్లతో పాటు 28 తులాలు
బంజారాహిల్స్లోని తిబర్మల్ జ్యువెల్లరీ షో రూంలో శ్రీకాంత్ సేల్స్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసి రూ.35 లక్షల నగదు తీసుకొని మరో కార్మికుడితో కలిసి అత్తాపూర్లోని తన �
Indian origin man shot dead in US | అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. ఆయన స్టోర్లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడు గన్తో కాల్పులు జరిపాడు. మృతుడ్ని 36 ఏళ్ల మైనాంక్ పటేల్గా గుర్తించారు. నార్త్ కర�
ఓ ఇంట్లో పట్టపగలే జరిగిన చోరీని బాచుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. అద్దెకుంటున్న ఓ మహిళ తన మరిదితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను
Robbery | హోటల్లో దొంగతనానికి వచ్చిన ఓ చోరుడు.. అక్కడ ఎంతసేపు వెతికినా చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో 'పాపం, ఇది పేద హోటల్ లాగా ఉంది. మనమే దానం చేసి పోదాం' అని తన జేబులో ఉన్న రూ. 20 నోటు తీసి టేబుల్పై పెట్టి వెళ్ల�
హైదరాబాద్లో నానాటికి నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక మూల హత్యో లేదా చోరీలో చోటుచేసుకుంటున్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్న హనుమ�
మేడ్చల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలోనే చోరీకి పాల్పడ్డారు. దుకాణదారుడిపై కత్తితో దాడి చేశారు. కొంత నగలు, నగదు దోచుకున్నారు. యజమాని సమయస్ఫూర్తి, ధైర్య�
సినిమాల్లో చూపించే దోపిడీలకు ఏమాత్రం తీసిపోని విధంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారతీయ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. దుండగులు కేవలం 3 నిమిషాల్లో దుకాణాన్ని దోచేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.