Robbery | హోటల్లో దొంగతనానికి వచ్చిన ఓ చోరుడు.. అక్కడ ఎంతసేపు వెతికినా చిల్లిగవ్వ కూడా దొరక్కపోవడంతో 'పాపం, ఇది పేద హోటల్ లాగా ఉంది. మనమే దానం చేసి పోదాం' అని తన జేబులో ఉన్న రూ. 20 నోటు తీసి టేబుల్పై పెట్టి వెళ్ల�
హైదరాబాద్లో నానాటికి నేరాలు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజు నగరంలోని ఏదో ఒక మూల హత్యో లేదా చోరీలో చోటుచేసుకుంటున్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడలోని శ్రీనివాసనగర్ కాలనీలో ఉన్న హనుమ�
మేడ్చల్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఏకంగా పోలీస్స్టేషన్ సమీపంలోని బంగారం దుకాణంలోనే చోరీకి పాల్పడ్డారు. దుకాణదారుడిపై కత్తితో దాడి చేశారు. కొంత నగలు, నగదు దోచుకున్నారు. యజమాని సమయస్ఫూర్తి, ధైర్య�
సినిమాల్లో చూపించే దోపిడీలకు ఏమాత్రం తీసిపోని విధంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ భారతీయ నగల దుకాణంలో దోపిడీ జరిగింది. దుండగులు కేవలం 3 నిమిషాల్లో దుకాణాన్ని దోచేశారు. ఈ నెల 12న అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది.
జూబ్లీహిల్స్లోని ఓ డాక్టర్ ఇంటిలోకి పట్టపగలే ప్రవేశించి.. భారీ చోరీకి పాల్పడిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. డీఐ మధుసూదన్ కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నం. 52లోని �
ములుగు జిల్లా (Mulugu) కన్నాయిగూడెంలో దేవాదుల పంప్ హౌస్లో భారీ చోరీ జరిగింది. సోమవారం అర్ధరాత్రి కన్నాయిగూడెం మండలంలోని సబ్ స్టేషన్ వద్ద దేవాదుల పంప్ హౌస్లో విధులు నిర్వహిస్తున్న సబ్బందిని కత్తులతో బ�
Paddy Bags | వ్యవసాయ శాఖ మార్కెట్ గోదాంలో నిల్వ ఉంచిన దాదాపు 15 వేల వడ్ల బస్తాలు చోరీకి గురైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలంలో చోటుచేసుకున్నది. కల్వకుర్తి పట్టణంలో జూలూరి రమేశ్బాబుకు పారా బాయిల్డ్
నిజామాబాద్ (Nizamabad) జిల్లా రుద్రూర్లో భారీ చోరీ జరిగింది. బస్టాండ్ సమీపంలోని ఎస్బీఐ ఏటీఎంను (SBI ATM) ధ్వంసం చేసిన గుర్తుతెలియని వ్యక్తులు.. రూ.25 లక్షలు దోచుకెళ్లారు.
Warangal | వరంగల్( Warangal )జిల్లా లో దొంగలు(Thieves) బీభత్సం సృష్టించారు. బుధవారం రాత్రి నర్సంపేట పట్టణంలోని ఓం సాయి నగర్లో గల ఓ ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి సుమారు రూ.7.80 లక్షల నగదును అపహరించుకుపోయారు(Robbery).
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలో బ్యాంకు చోరికీ యత్నించిన దొంగను (Thief) పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం రాత్రి ధర్పల్లి మండలంలోని దుబ్బాకలో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులోకి దొంగ చొరబడ్డాడు.