విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు ఓ ఐటీ ఉద్యోగి. ఈ నేపథ్యంలో ముసుగుతో స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి ఆమె వద్ద నుంచి రెండు బంగారు గాజులన
స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద�
ఇద్దరు కవల సోదరులు చాకచక్యంగా పోలీసుల కళ్లుగప్పి దొంగతనాలు చేశారు. ఒకరు దొంగతనం చేస్తూ ఉంటే, మరొకరు అదే సమయంలో వేరొక చోట ఉన్నట్టు పోలీసులను నమ్మించేలా సీసీటీవీలో రికార్డయ్యేలా ప్రవర్తించేవారు.
Twin brothers' robbery trick | ఒకే పోలిక ఉన్న కవల సోదరులు చోరీలకు పాల్పడుతున్నారు. ఒకరు దొంగతనం చేయగా మరొకరు సీసీటీవీ ఆధారాలు సృష్టిస్తున్నారు. పోలీసులను బురిడీ కొట్టించి తప్పించుకుంటున్నారు. చివరకు ఒక చోరీ కేసులో కవల సోద�
శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సులో (Travels Bus) భారీ చోరీ జరిగింది. ఓ ప్రయాణికురాలి బ్యాగ్లో రూ.15 లక్షల విలువైన బంగారు ఆభరణాలను గుర్తుతెలియన వ్యక్తులు అపహరించారు. గుర్తించిన మహిళ డయల్ 100కు కాల్ చేసింది.
ఆమె ఓ మాజీ ఎమ్మెల్యే. భర్త రైల్వే శాఖలో డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఇకేం.. ఇద్దరూ కలిసి ఎంత సంపాదించొచ్చు.. సాధారంగా అందరికీ వచ్చే అనుమానమే ఇది. ఇలానే దొంగలూ ఆలోచించారు. వారి ఇంటిపై ఓ కన్నేశారు.
రాష్ట్ర సైబర్క్రైం పోలీసులు కొత్త తరహా మోసాన్ని వెలుగులోకి తె చ్చారు. చనిపోయిన వ్యక్తి పేరుతో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, సిమ్కార్డు పొం దడం ద్వారా బ్యాంకుల నుంచి డబ్బు కొల్లగొడుతున్న ఓ వ్యక్తిని �
పోచారం ఐటీ కారిడార్ పోలీసు స్టేషన్ పరిధిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఇంట్లో ఉన్న రూ.2కోట్లు , 28 తులాల బంగారు ఆభరణాలను తస్కరించారు. పోలీసుల కథనం ప్రకారం.. చౌదరిగూడ సమీపంలోని మక్త గ్రామానికి చెందిన నాగభూ�
మేడ్చల్ (Medchal) జిల్లా పోచారం ఐటీకారిడార్ ఠానా పరిధిలో భారీ చోరీ జరిగింది. చౌదరిగూడలోని మక్త గ్రామంలో నాగభూషణం అనే వ్యక్తికి చెందిన ఇంటి తాళం పగులగొట్టిన దుండగులు బీరువాలో దాచిన రూ.2.2 కోట్లతో పాటు 28 తులాలు
బంజారాహిల్స్లోని తిబర్మల్ జ్యువెల్లరీ షో రూంలో శ్రీకాంత్ సేల్స్మన్గా విధులు నిర్వహిస్తున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం మూసివేసి రూ.35 లక్షల నగదు తీసుకొని మరో కార్మికుడితో కలిసి అత్తాపూర్లోని తన �
Indian origin man shot dead in US | అమెరికాలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. ఆయన స్టోర్లో దోపిడీకి ప్రయత్నించిన యువకుడు గన్తో కాల్పులు జరిపాడు. మృతుడ్ని 36 ఏళ్ల మైనాంక్ పటేల్గా గుర్తించారు. నార్త్ కర�
ఓ ఇంట్లో పట్టపగలే జరిగిన చోరీని బాచుపల్లి పోలీసులు వారం రోజుల్లోనే ఛేదించారు. అద్దెకుంటున్న ఓ మహిళ తన మరిదితో కలిసి పక్కా ప్లాన్ ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు ఇద్దరు నిందితులను