నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్టి రాములు.. వేసవి కాలం కావడంతో రోజూ రాత్రిపూట మిద్దెపై నిద్రిస్తున్న�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లం నుంచి దొంగలు దోచుకెళ్లారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన ముంజ రాములు అనే రైతు ఇటీవల వరి కోసి, అమ్ముకునేందుకు తేమ శాతం రావడాన
హైదరాబాద్లోని కాచిగూడలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ (Robbery) జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి పెద్దమొత్తంలో డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు.
Robbery | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో నేరాలు పెరిగిపోతున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలతో ఎప్పుడూ ఢిల్లీ పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా అక్కడ మరో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
గుర్తుతెలియని వ్యక్తులు వైన్ షాపులో చోరీకి పాల్పడి, అడ్డువచ్చిన యువకుడిని హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి కథనం ప్రకారం.. షాబాద్లోని దుర్గా వైన్స్ ష�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో దొంగలు రెచ్చిపోయారు. మండలంలోని రావిర్యాలలో ఎస్బీఐ ఏటీఎంను (ATM Robbery) పగలగొట్టిన దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. ఆదివారం తెల్లవారుజామున కారులో వచ్చిన దుండగులు.. ఏటీఎం�
జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలంలోని బైనపల్లి గ్రామంలో మారెమ్మ అవ్వ ఆలయంలో చోరీ (Robbery) జరిగింది. సోమవారం రాత్రి ఆలయంలోకి ప్రవేశించిన దుండగులు హుండీని ధ్వంసం చేసి నగదు ఎత్తుకెళ్లారు.
విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి సులభంగా డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు ఓ ఐటీ ఉద్యోగి. ఈ నేపథ్యంలో ముసుగుతో స్నేహితుడి భార్యను కత్తితో బెదిరించి ఆమె వద్ద నుంచి రెండు బంగారు గాజులన
స్నేహితులను కలిసి వెళ్తున్న యువకులను బెదిరించి వారి వద్ద నుంచి బలవంతంగా రూ.1,500 నగదు, సెల్ఫోన్లను గుర్తు తెలియని యువకులు దోచుకున్న సంఘటన సోమవారం రాత్రి సైదాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నద�