హైదరాబాద్ మాదాపూర్లో (Madhapur) దారుణం చోటుచేసుకున్నది. మాదాపూర్లోని ప్రముఖ హాస్పిటల్ ఎదురుగా ఉన్న రోడ్డులో నలుగురు దుండగులు దోపిడీకి యత్నించారు. శుక్రవారం అర్ధరాత్రి ఇద్దరు యువకులను బంగారం, డబ్బుల కోసం
జొన్న రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. కొనుగోళ్లలో జాప్యం, అకాల వర్షాల కారణంగా రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. పంట కొనుగోళ్లలో తరుగు కూడా అన్నదాతలకు గుదిబండగా మారింది.
మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న జనరల్ స్టోర్లో శుక్రవారం రాత్రి చోరీ జరిగింది. గుర్తుతెలియని దుండగులు రూ.40 వేల విలువైన సామాగ్రి తో పాటు నగదు దోచుకెళ్లారు.
రాష్ట్రంలో మరో సంచలనం చోటుచేసుకున్నది. ఇప్పటివరకు సాధారణ పౌరులు, అధికారులు, రాష్ట్ర మంత్రుల ఇండ్లలోనే చోరీలు జరిగాయి. ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రథమ పౌరుడి నివాసం, అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ, సీసీ కెమె�
జల్సాలకు అలవాటు పడ్డ ఓ ముగ్గురు యువకులు, అమ్మాయి పేరిట ఓ యువకుడికి వల వేశారు. కామవాంఛ తీరుస్తానంటూ రప్పించి దోపిడీ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో ఇద్దరు నిందితులను కొత్తపల్లి పోలీసులు చాకచక్యంగా పట్టుకున్�
నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోతంగల్ మండలంలోని హంగర్గలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన పుట్టి రాములు.. వేసవి కాలం కావడంతో రోజూ రాత్రిపూట మిద్దెపై నిద్రిస్తున్న�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కల్లం నుంచి దొంగలు దోచుకెళ్లారు. కరీంనగర్ (Karimnagar) జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన ముంజ రాములు అనే రైతు ఇటీవల వరి కోసి, అమ్ముకునేందుకు తేమ శాతం రావడాన
హైదరాబాద్లోని కాచిగూడలో ఓ వ్యాపారవేత్త ఇంట్లో భారీ దోపిడీ (Robbery) జరిగింది. వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చి పెద్దమొత్తంలో డబ్బు, నగలు ఎత్తుకెళ్లారు.
Robbery | దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో నేరాలు పెరిగిపోతున్నాయి. దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలతో ఎప్పుడూ ఢిల్లీ పేరు వార్తల్లో వినిపిస్తూనే ఉంది. తాజాగా అక్కడ మరో భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది.
గుర్తుతెలియని వ్యక్తులు వైన్ షాపులో చోరీకి పాల్పడి, అడ్డువచ్చిన యువకుడిని హత్య చేసిన సంఘటన షాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. షాబాద్ సీఐ కాంతారెడ్డి కథనం ప్రకారం.. షాబాద్లోని దుర్గా వైన్స్ ష�