ముంబై: మహారాష్ట్రలో సినిమాల్లోని యాక్షన్ సీన్లను తలదన్నేలా దారిదోపిడీ జరిగింది. ఓ కారు ముందు వెళ్తుండగా.. మరో రెండు కార్లు, రెండు బైకులపై దొంగలు ఆ కారును వెంబడిస్తున్నారు. బైకులపై ఉన్న దు�
నగరంలోని పలు పోలీస్స్టేషన్ల పరిధిలో ద్విచక్ర వాహనాలను తస్కరించి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ సునీతరెడ్డి తెలిపిన �
సోలార్ మాడ్యూల్స్ సరఫరా చేస్తానంటూ నగరానికి చెందిన ఓ వ్యాపారి నుంచి రూ.8.7 కోట్లు కాజేసిన గుజరాత్ వాసిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీఎస్ జాయింట్ సీపీ గజారావు భూపాల్ కథనం ప్రకా�
ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు దొంగగా మారాడు. తాను పనిచేస్తున్న దవాఖాన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడి దొరికిపోయాడు. కేసుకు సంబంధించిన వివరాలను హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో సీఐ రామలింగారెడ్డి విలేకర
ఇంటికి రక్షణ కల్పించాల్సిన వ్యక్తే దోచుకెళ్లాడు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు కథనం ప్రకారం... వివేకానందనగర్లోని వడ్డేపల్లి దామోదర్రావు ఇంటి�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని బుస్సాపూర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.4 కోట్ల విలువైన సొత్తును దొంగలు అపహరించుకెళ్లారు. గ్యాస్ కట్టర్తో లా�
Dhoom | బాలీవుడ్ హీరో హృతిక్రోషన్ నటించిన ధూమ్ (Dhoom) సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో ఆ దొంగలు.. స్కూల్లో చొరబడి కంప్యూటర్లు, ప్రిటర్లు ఎత్తుకుపోవడమే కాకుండా చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు �
పట్టణంలోని తెలంగాణతల్లి ప్రాంగణం ఎదురుగా పండరి అనే వ్యక్తికి చెందిన మీ సేవ కేంద్రంలో చోరీ జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిరోజూ మాదిరిగానే శనివారం రాత్రి మీసేవ యజమాని పండరి దుకాణ షట్
ఏపీ హై-కోర్టు ఉద్యోగి హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతడికి తన కుమారుడితో కలిపి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో జాయింట్ ఖాతా ఉన్నది. ఇటీవల అతడి ఖాతా నుంచి రూ.2.43 లక్షలు