ప్రాణాలు కాపాడాల్సిన వైద్యుడు దొంగగా మారాడు. తాను పనిచేస్తున్న దవాఖాన యజమాని ఇంట్లోనే చోరీకి పాల్పడి దొరికిపోయాడు. కేసుకు సంబంధించిన వివరాలను హుజూర్నగర్ పోలీస్స్టేషన్లో సీఐ రామలింగారెడ్డి విలేకర
ఇంటికి రక్షణ కల్పించాల్సిన వ్యక్తే దోచుకెళ్లాడు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు కథనం ప్రకారం... వివేకానందనగర్లోని వడ్డేపల్లి దామోదర్రావు ఇంటి�
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని బుస్సాపూర్లో ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఆదివారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. సుమారు రూ.4 కోట్ల విలువైన సొత్తును దొంగలు అపహరించుకెళ్లారు. గ్యాస్ కట్టర్తో లా�
Dhoom | బాలీవుడ్ హీరో హృతిక్రోషన్ నటించిన ధూమ్ (Dhoom) సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారో ఏమో ఆ దొంగలు.. స్కూల్లో చొరబడి కంప్యూటర్లు, ప్రిటర్లు ఎత్తుకుపోవడమే కాకుండా చేతనైతే మమ్మల్ని పట్టుకోండి అంటూ పోలీసులకు �
పట్టణంలోని తెలంగాణతల్లి ప్రాంగణం ఎదురుగా పండరి అనే వ్యక్తికి చెందిన మీ సేవ కేంద్రంలో చోరీ జరిగింది. ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతిరోజూ మాదిరిగానే శనివారం రాత్రి మీసేవ యజమాని పండరి దుకాణ షట్
ఏపీ హై-కోర్టు ఉద్యోగి హైదరాబాద్ అత్తాపూర్ ప్రాంతంలో నివాసముంటున్నాడు. అతడికి తన కుమారుడితో కలిపి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో జాయింట్ ఖాతా ఉన్నది. ఇటీవల అతడి ఖాతా నుంచి రూ.2.43 లక్షలు
తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి తపాలా కార్యాలయంలో కడితే పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దీంతో వృద్ధులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బులు గ్రామంలో ఉన్న పోస్టుఆఫీసు బ్రాంచ్ల
యజమాని ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాచారం రాఘవేంద్రనగర్ కాలనీలో అద్దంకి అరుణ్కుమార్ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్
అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 తులాల బంగా రు, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.70వేల నగ దు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ పోలీస్ కాన్ఫ�
ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో దొంగతనాలకు పాల్పడ్డారు. బాన్సువాడలో రూ.29.40 లక్షల నగదు, న్యావన�