తినీతినక రూపాయి రూపాయి కూడబెట్టి తపాలా కార్యాలయంలో కడితే పోస్టుమాస్టర్ చేతివాటం ప్రదర్శించాడు. దీంతో వృద్ధులు లబోదిబోమంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన పింఛన్ డబ్బులు గ్రామంలో ఉన్న పోస్టుఆఫీసు బ్రాంచ్ల
యజమాని ఇంటికే కన్నం వేసిన వ్యక్తిని రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. సీపీ మహేశ్ భగవత్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నాచారం రాఘవేంద్రనగర్ కాలనీలో అద్దంకి అరుణ్కుమార్ కిరాణా దుకాణాన్ని నిర్వహిస్తున్
అంతర్జిల్లా దొంగల ముఠాను అరెస్ట్ చేసి, వారి నుంచి 5 తులాల బంగా రు, 31 తులాల వెండి ఆభరణాలు, రూ.70వేల నగ దు, 9 బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ శరత్చంద్ర పవార్ తెలిపారు. సోమవారం మహబూబాబాద్ పోలీస్ కాన్ఫ�
ఉమ్మడి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం, నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో దొంగతనాలకు పాల్పడ్డారు. బాన్సువాడలో రూ.29.40 లక్షల నగదు, న్యావన�
paddy bags | కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్ల బస్తాలు మాయమైన ఘటన జనగామ (Jangaon) జిల్లాలోని తరిగొప్పుల మండలంలో చోటుచేసుకున్నది. మండలంలోని బొంతగట్టునాగారంలో కాంటాకు పెట్టిన 54 వరి బస్తాలను
కోసి పొలంలో ఎండబెట్టిన నువ్వుల కట్టలు దులిపి నువ్వులను ఎత్తుకెళ్లిన విచిత్ర ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం వేంపేటలో ఆదివారం వెలుగుచూసింది. గ్రామానికి చెందిన మారు రాజరెడ్డి గ్రామ శివారులోని మోతు�
ఓ వ్యక్తి కడుపులో రూ.1.45 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోలీసులు గుర్తించారు. ఈ ఘటన తమిళనాడులోని విరుగంబక్కం పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇటీవల రంజాన్ పండుగను జరుపుకోవడానికి
తల్లితండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకుని అత్తమామల వద్ద ఉంటున్న వ్యక్తి ఆస్తిలో వాటా ఇవ్వలేదని ఏకంగా సొంత ఇంటికే కన్నం వేశాడు. బిహార్లోని పునియ జిల్లా పురాబ్ తోలా గ్రామంలో ఈ �
ఢిల్లీ వేదికగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతూ, పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో 4.53 లక్షల బస్తాల ధాన్�
Bhuvanagiri | భువనగిరి మండలం మస్వాలపల్లిలో దోంగలు హల్చల్ చేశారు. బుధవారం రాత్రి గ్రామంలోని మూడు ఇండ్లలో చోరీకి పాల్పడ్డారు. ఎవరూ లేని ఇండ్లనే లక్ష్యంగా చేసుకున్న దొంగలు రూ.5.5 లక్షలు, 16 తులాల బంగారం ఎత్తుకెళ్లార�
రాష్ట్రంలో సగటున రోజుకు 250 మిలియన్ యూనిట్ల వరకు విద్యుత్తు వినియోగం ఉన్నది. అదానీ గ్రూప్ నిర్వాకం వల్ల ఆదివారం 60 మిలియన్ యూనిట్ల (25 శాతం) వరకు కొరత ఏర్పడనున్నది.
ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
జిన్నారం, ఏప్రిల్ 7 : జిన్నారంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఆవరణలో పట్టపగలే దోపిడీ జరిగింది. బ్యాంకు నుంచి రూ.2.25లక్షలు తీసుకొని బయటకు వచ్చిన డ్వాక్రా మహిళ చేతిలోని బ్యాగును ఇద్దరు యువకులు లాక్కొని బైక్పై పారిప
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్పై సైబర్దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు మూడు నెలల ముందు నుంచే స్కెచ్ వేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ల