ఐఎన్ఎస్ విక్రాంత్ విరాళాల్లో అక్రమాలపై కేసు నమోదైన తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్య, ఆయన కుమారుడు నీల్ సోమయ్య కనిపించకుండా పోయారని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది
జిన్నారం, ఏప్రిల్ 7 : జిన్నారంలోని ఏపీజీవీబీ బ్యాంకు ఆవరణలో పట్టపగలే దోపిడీ జరిగింది. బ్యాంకు నుంచి రూ.2.25లక్షలు తీసుకొని బయటకు వచ్చిన డ్వాక్రా మహిళ చేతిలోని బ్యాగును ఇద్దరు యువకులు లాక్కొని బైక్పై పారిప
ఏపీ మహేశ్ కో ఆపరేటివ్ బ్యాంక్పై సైబర్దాడి చేసేందుకు సైబర్ నేరగాళ్లు మూడు నెలల ముందు నుంచే స్కెచ్ వేశారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. తెలంగాణ స్టేట్ కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ ల
భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ�
Robbery | ఆగ్రా: ఒక కారులో పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నారు. మరో కారు దానిని వెంబడించింది. ముందుకు దూసుకెళ్లిన దుండగులు ఆ కారుకు అడ్డంగా ఆపారు. డబ్బు ఉన్న కారు వద్దకు వెళ్లి తుపాకీలు చూపించి అందులో �
Navipet | నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో దారిదోపిడీ యత్నం జరిగింది. మండలంలోని అబ్బూపూర్లో ఆర్టీసీ బస్సుపై నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఆర్టీసీ బస్సు భైంసా నుంచి నవీపేట మీదుగా హైదరాబాద్ వెళ
వెంగళరావునగర్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తువులు, 25 లక్షల నగదు అపహరణ వెంగళరావునగర్, జనవరి 13: తండ్రి మృతి చెందాడనే బాధ నుంచి తేరుకోకముందే ఇంట్లో చోరీ జరిగిందని తెలియడంతో ఇంటి యాజమాని కుప్పకూ�
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంతోపాటు పక్కనే ఉన్న మాదాపూర్ గ్రామంలో దుండగులు హల్చల్ చేశారు.
సిటీబ్యూరో, జనవరి 6(నమస్తే తెలంగాణ): ఓ కార్మికుడు.. దోపిడీ దొంగగా మారుదామని.. ఏకంగా తుపాకీ కొనుగోలు చేశాడు. అతడు నేరాలకు పాల్పడకముందే.. పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..చార్మినార్�
Robbery in Assam: అసోంలో ఏటీఎంల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఏటీఎంల దోపిడీలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం కూడా రెండు ఏటీఎంలలో