భవిష్యత్తులో బ్యాంకులపై మరిన్ని సైబర్ దాడులు జరిగే అవకాశమున్నదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హెచ్చరించారు. బ్యాంకులు సైబర్ సెక్యూరిటీని పటిష్ఠం చేసుకోవాలని సూచించారు. మహేశ్ బ్యాంక్ హ�
Robbery | ఆగ్రా: ఒక కారులో పెద్దమొత్తంలో డబ్బు తరలిస్తున్నారు. మరో కారు దానిని వెంబడించింది. ముందుకు దూసుకెళ్లిన దుండగులు ఆ కారుకు అడ్డంగా ఆపారు. డబ్బు ఉన్న కారు వద్దకు వెళ్లి తుపాకీలు చూపించి అందులో �
Navipet | నిజామాబాద్ జిల్లాలోని నవీపేట మండలంలో దారిదోపిడీ యత్నం జరిగింది. మండలంలోని అబ్బూపూర్లో ఆర్టీసీ బస్సుపై నలుగురు వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు. ఆర్టీసీ బస్సు భైంసా నుంచి నవీపేట మీదుగా హైదరాబాద్ వెళ
వెంగళరావునగర్లో 2 కిలోల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి వస్తువులు, 25 లక్షల నగదు అపహరణ వెంగళరావునగర్, జనవరి 13: తండ్రి మృతి చెందాడనే బాధ నుంచి తేరుకోకముందే ఇంట్లో చోరీ జరిగిందని తెలియడంతో ఇంటి యాజమాని కుప్పకూ�
Nizamabad | నిజామాబాద్ జిల్లాలో దొంగలు బీభత్సం సృష్టించారు. జిల్లాలోని మాక్లూర్ మండల కేంద్రంతోపాటు పక్కనే ఉన్న మాదాపూర్ గ్రామంలో దుండగులు హల్చల్ చేశారు.
సిటీబ్యూరో, జనవరి 6(నమస్తే తెలంగాణ): ఓ కార్మికుడు.. దోపిడీ దొంగగా మారుదామని.. ఏకంగా తుపాకీ కొనుగోలు చేశాడు. అతడు నేరాలకు పాల్పడకముందే.. పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..చార్మినార్�
Robbery in Assam: అసోంలో ఏటీఎంల దొంగతనాలు పెరిగిపోతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వరుసగా ఏటీఎంల దోపిడీలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం కూడా రెండు ఏటీఎంలలో
కర్రలతో సిబ్బందిపై దాడి.. నగదు అపహరణచెడ్డీలు, మంకీ క్యాపులు ధరించి వచ్చిన దుండగులునిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు ధర్పల్లి, డిసెంబర్ 29 : మండల కేంద్రంలోని కమాన్ వద్ద ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బం�