ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు నిబంధనలు అలవాటుగా మార్చుకోవాలని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజరావు భూపాల్ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని అరేటే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో �
దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుదలకు సివిల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు తయారుచేసిన నాసిరకం డీపీఆర్లు, లోపభూయిష్టమైన రోడ్డు డిజైన్లే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిందించారు.
Traffic rules | రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఏపీ సర్కార్ కొత్త ట్రాఫిక్ రూల్స్ను అమలు చేస్తుంది. ఇకపై ట్రాఫిక్ను ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై భారీ జరిమానా విధిస్తుంది.
రాష్ట్రంలో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. చాలా ప్రమాదాల్లో నిర్లక్ష్యమే ప్రాణాల మీదకు తీసుకొస్తున్నదని తెలంగాణ రోడ్డుభద్రత నివేదిక-2024 స్పష్టంచేసింది.
Sagar Highway | యాచారం, ఫిబ్రవరి 16 : నాగార్జునసాగర్-హైదరాబాద్ ప్రధాన రహదారి (Sagar Highway) పై తరుచూ ఏదో ఓ చోట ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. రోజురోజుకు వాహనాల రద్దీ పేరగడం, మితి మీరిన వేగంతో ప్రయాణించడమే ప్రమాదాలకు ప్రధా�
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకున్న ది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం... మూడుచింతలపల్లి మండలం, కేశవరం గ్ర
ట్రిపుల్ రైడిం గ్.. ఆపై అతివేగంతో వెళ్తుండగా బైక్ అదుపుతప్పి ఫ్లై ఓవర్పై విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు దవాఖానకు తీసుకువెళ్తుండగా మృతి చెందారు. �
మహా నగరంలో మంగళవారం జరిగిన ప్రమాదాలతో ఒక్కసారిగా నగర పౌరులు ఉలిక్కిపడ్డారు. ర్యాష్, నిర్లక్ష్యపు డ్రైవింగ్తో నలుగురు మృత్యువాత పడగా, ఇద్దరు గాయపడ్డారు. బీజేపీ ఆదివారం సాయంత్రం నిర్వహించిన ‘భారతమాతకు
గాడియం స్కూల్ 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం ‘రన్ ఫర్ రోడ్ సేఫ్టీ’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేశ్ జెండా ఊపి ప్రారంభించారు. సురక్షితమైన, బాధ్యతాయుతమ�
రాష్ట్రవ్యాప్తంగా రహదారుల ప్రమాదాల నియంత్రణపై రవాణాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది.
Karnataka accidents | వాళ (బుధవారం) ఉదయం కర్ణాటక (Karnataka) లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాల్లో (Road accidents లో) మృతిచెందిన వారి కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Karnataka CM) సిద్ధరామయ్య (Siddha Ramaiah) ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సంబందిత అధికారులు చర్యలు చేపట్టాలని రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శనివారం జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన
మద్యం మత్తులో బైక్పై అతివేగంగా వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆర్సీపురంలో నివ�