రోడ్డు భద్రతపై ప్రతిఒక్కరూ అవగాహన కలిగి ఉండి ప్రాణాలను రక్షించుకోవాలని అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ పిలుపునిచ్చారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని రాజీవ్ చౌరస్త
గతేడాదితో పోల్చితే ఈ ఏడాది దొంగతనాలు, రోడ్డు ప్రమాదాలు, మహిళలపై లైంగికదాడులు, హత్యలు కిడ్నాప్లు, దారిదోపిడీలు, హత్యలు, సైబర్ నేరాలు పెరిగాయి. తాళాలు వేసిన ఇండ్లే లక్ష్యంగా దొంగలు బీభత్సం సృష్టించారు.
Nitin Gadkari | రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే దేశంలోని నాలుగు రాష్ట్రాల వివరాలను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో గడ్కరీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో ఏటా 1,78,000 మంది ప్�
అంతర్జాతీయ వేదికల్లో పాల్గొన్నప్పుడు భారత్లోని రోడ్డు ప్రమాదాల అంశం చర్చకు వస్తే తాను తల దించుకోవాల్సి వస్తున్నదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. గురువారం లోక్సభలో రోడ్డు ప్రమాదాలప�
రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్యను తగ్గించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నా, ఫలితం ఉండటం లేదని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం చెప్పారు. ప్రజలకు చట్టం పట్ల గౌరవం, భయం లేవని వ్యాఖ్యానించారు.
Nitin Gadkari | దేశంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆందోళన వ్యక్తం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ఏడాది కాలంలో 1.68లక్షల మంది ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయారని.. ఇందులో 60శాతం మంది య�
అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఉన్న హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారిలో మృత్యు ఘంటికలు మోగుతున్నాయి. రోడ్డు చిన్నగా ఉండి మూలమలుపులు అధికంగా ఉండడంతో వారంలో దాదాపుగా రెండు వరకు రోడ్డు ప్రమాదాలు జరిగ�
రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని, మత్తు పదార్థాల వినియోగాన్ని అరికట్టడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ సూచించారు. శనివారం కలెక్టరేట్లో సంబంధిత శాఖల అధిక�
జిల్లాలో వానకాలం వరి కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఏ రోడ్డు చూసినా వడ్ల రాశులతో కనిపిస్తున్నది. రైతులు రోడ్లపైన పంట నూర్పిళ్లు చేస్తున్నారు. దీంతో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. పంట నూర్పిళ్ల మ�
Hyderabad | హైదరాబాద్ నగరంలో తరుచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం, రాంగ్ రూట్లో డ్రైవింగ్ చేయడం కారణంగ�
పండుగ పూట జిల్లాలో విషాదం అలుముకుంది. దసరా వేడుకలు నిర్వహించుకోవాల్సిన పలువురి ఇండ్లలో చావుడప్పు మోగింది. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల రోదనలతో పలు గ్రామాల్లో విషాదం నెలకొంది. ఈ హృదయవిదారక ఘటనలు రాయపర్తి
కారు డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఆ కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన శామీర్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. భూపా