ఖమ్మం జిల్లాలో సోమవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం చెందారు. తీవ్ర గాయాలపాలైన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గ్రీన్ఫీల్డ్ హైవేపై జరిగిన ఇంకో ప్రమాదంలోనూ ఇద్దరికి తీవ్రగాయ
రోడ్డు ప్రమాదాల బారి నుంచి వాహనదారులను రక్షించేందుకు మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘నో హెల్మెట్.. నో ఎంట్రీ..’ పేరుతో సరికొత్త కార్యక్రమాన్ని అమలు చేస్తున్�
హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈనెల 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నగర వ్యాప్తంగా సరైన డ్రైవింగ్�
యుద్ధాల్లో మరణించిన వారి కంటే ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్యనే అధికంగా ఉంటుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ డా.ఎం.రమేశ్ ఆందోళన వ్యక్తం చేశారు.
దేశంలో గుంతల రోడ్ల కారణంగా మరణించిన వారి సంఖ్య గత ఐదేండ్ల కాలంలో 53 శాతం పెరిగింది. పార్లమెంట్లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఓ ప్రశ్నకు రాతపూర్వక సమాధానం ఇస్తూ 2020 నుంచి 2024 మధ్య దేశంలో 9,438 మంది మరణించారని, ఇం�
ఓఆర్ఆర్పై రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి... ఎక్కువగా చీకటి వేళల్లోనే జరుగుతున్నాయి. ఓఆర్ఆర్పై లైటింగ్ వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేయకపోవడం ప్రమాదానికి ఒక కారణమవుతుందంటూ వాహనదారులు వాపోతున్నారు.
రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలను తగ్గించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ‘రహవీర్' పథకాన్ని రాష్ట్రంలో సమర్థంగా అమలు చేయనున్నట్టు రవాణాశాఖ ఆదివారం ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని డీజీపీ శివధ్రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్శ