ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించే వాహనదారుల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను ఉపయోగించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతున్నది. కొత్తగా నియమితులైన 113 మంది అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ)లతో రాష�
Road accident | రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉపాధి హామీ పథకం కూలీలను రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) జాతీయ కార్యద్యర్శి పెద్దలింగన్నగారి శంకర్ అన్నారు.
Road accidents | పెద్దపల్లి మే 2: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో డీ సీ పీ కరుణాకర్ తో క�
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలో రూ.18 కోట్లతో నిర్మించిన రోడ్డు నిర్వహణ లోపం కారణంగా పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదకరమైన గుంతలు, రోడ్డు పక్కన పెద్ద పెద్ద ముళ్ల పొదలతో అధ్వాన పరిస్థితికి చేరి�
Grains on Roads | రాత్రివేళ ధాన్యం కుప్పలపై నల్లని టార్ఫాలిన్ కప్పి ఉంచడం వల్ల అవి వాహనదారులకు కనిపించక పెద్ద ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందన్నారు ఎస్సై శ్రీనివాస్ గౌడ్. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వేరే చోట ధాన్యం
గ్రామీణ రోడ్లు అధ్వానంగా మారడంతో నిత్యం ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పూర్తిగా గుంతలమయంగా మారిన రోడ్లపై కాలినడకన వెళ్లే ప్రజలకు సైతం ఇబ్బందులు తప్పడం లేదు.
ఉమ్మడి జిల్లాలో తరచూ ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాహనాలు ఢీకొని, తలకు బలమైన గాయాలై మృత్యువాత పడుతున్నా రు. వీరు హెల్మెట్ ధరించి ఉంటే ప్రాణ నష్టం తప్పేది. ఈ విషయంపై ద్విచక్రవాహనదారులకు అవగా
బైక్ అదుపుతప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందిగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన కీసర పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ శ్రీనివాస్ కథనం ప్రకారం..
ప్రభుత్వ రంగ సంస్థ సిరిసిల్లలోని టీఐడీఈఎస్ నిరుద్యోగులకు బాసటగా నిలుస్తున్నది. మోటర్ ఫీల్డ్పై ఆసక్తి ఉన్న వారికి అత్యాధునిక ప్రమాణాలతో నయా డ్రైవింగ్ ట్రైనింగ్ అందిస్తున్నది. రాష్ట్రంలోనే తొలి అ�
Road accidents | రోడ్డు ప్రమాదంలో తల్లి, కొడుకులు మృతి చెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలంలోని గాంధీనగర్ శివారులో జాతీయ రహదారిపై ఆదివారం జరిగింది.
ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు నిబంధనలు అలవాటుగా మార్చుకోవాలని సైబరాబాద్ జాయింట్ పోలీస్ కమిషనర్ గజరావు భూపాల్ అన్నారు. గురువారం గచ్చిబౌలిలోని అరేటే హాస్పిటల్స్ ఆధ్వర్యంలో �
దేశంలో రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్య పెరుగుదలకు సివిల్ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు తయారుచేసిన నాసిరకం డీపీఆర్లు, లోపభూయిష్టమైన రోడ్డు డిజైన్లే కారణమని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నిందించారు.
Traffic rules | రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు ఏపీ సర్కార్ కొత్త ట్రాఫిక్ రూల్స్ను అమలు చేస్తుంది. ఇకపై ట్రాఫిక్ను ఉల్లంఘించి వాహనాలు నడిపే వారిపై భారీ జరిమానా విధిస్తుంది.