నిర్లక్ష్యపు డ్రైవింగ్ సరికాదని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 50 మంది డ్రైవర్స్ (సిబ్బంది)కు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
రోడ్లపై తరచూ ఏర్పడే గుంతలు, పగుళ్ల సమస్యలకు పరిష్కారంగా కొత్త సాంకేతికతను వినియోగించే అవకాశాలను నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్హెచ్ఏఐ) పరిశీలిస్తున్నది.
తుఫాను డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో పది మందికి గాయాలైన ఘట న బిజినేపల్లిలో బుధవారం తెల్లవారు జా మున చోటు చేసుకున్నది. పోలీసుల కథనం మేరకు.. ఉగాది పర్వదినాన్ని పురసరించుకొ ని కర్ణాట�
రోడ్లపై పాదచారులు ప్రమాదాలకు గురి కాకుండా రద్దీగా ఉండే చౌరస్తాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతారు. తుర్కయాంజాల్ మున్సిపల్ చౌరస్తాలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొ�
రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలను చైతన్యపర్చడంతో పాటు ఫ్రెండ్లీ పోలీసే ధ్యేయంగా పాలకుర్తి సీఐ మహేందర్రెడ్డి వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రతిరోజూ ఉదయం సైకిల్పై 51 కిలోమీటర్లు త�
Road Accidents | ఏపీలోని పలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. అల్లూరి జిల్లా పాడేరు ఘాట్రోడ్లో నిన్న రాత్రి ప్రమాదవశాత్తు బొలెరో వాహనం లోయలోకి దూసుకెళ్లింది .
సూర్యాపేట, సిద్దిపేట జిల్లాల్లో బుధవారం జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది దుర్మరణం చెందారు. మిరప కూళ్లకు వెళ్తున్న కూలీల ఆటోపైకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు, కారు బైక్ను ఢీకొ
రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు. మరోవైపు వాహనాలు ఫిట్నెస్గా లేకపోవడం కూడా ప్రమాదాలకు దారి తీస్తుంది. కొందరు నిబంధనలకు విరుద్ధంగా డ్రైవ్ చేస్తూ ఇతర వాహనదారుల ప్రాణా
అనుకోకుండా వచ్చేది ప్రమాదం.. ఎప్పుడు వస్తుందో తెలియదు.. అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంటుంది. రెప్పపాటులో జరిగే ప్రమాదాలు ఎక్కువగా మానవ తప్పిదాలతోనే జరుగుతున్నాయి. అతివేగం, నిర్లక్ష్యం.. న�
రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా రవాణాశాఖ అధికారి లక్ష్మణ్ సూచించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాలు ముగింపు సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులతో కలిసి బుధవారం పట్టణంలో బైక్�
సిద్దిపేట జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారించి విలువైన ప్రాణాలు కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు రోడ్డు, ట్రాఫిక్ నిబంధనలు పాటించి వాహనాలు నడపాలని సిద్దిపేట సీపీ అనురాధ సూచించారు.
విపత్తులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని జాతీయ విపత్తుల ప్రతి స్పందన దళం (విజయవాడ) పదో బెటాలియన్కు చెందిన ఇన్స్పెక్టర్ బిటెన్ అన్నారు.
రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా మాసోత్సవాలు ఈనెల 17వ తేదీన ప్రారంభం కాగా.. వచ్చే నెల 14 వరకు కొనసాగనున్నాయి.