మధ్యప్రదేశ్లోని డిండోరి జిల్లాలో బుధ-గురువారం మధ్య రాత్రి 1.30 గంటల ప్రాంతంలో ఘోర ప్రమాదం సంభవించింది. దాదాపు 34 మందితో ప్రయాణిస్తున్న పికప్ వాహనం సుమారు 40-50 అడుగుల లోతులోని లోయలో పడిపోయింది. సంక్లిష్టమైన �
Road accident | సూర్యాపేట జిల్లా కేంద్రానికి సమీపంలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోతేకు దగ్గరలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఓ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ముగ్గురు అక్కడికక్కడ�
Road accident | కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అన్నారం కలాన్ దగ్గర మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైకు చెట్టును ఢీకొట్టడంతో బైకుపై ఉన్న ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.
అర్థరాత్రి లారీ రూపం లో దూసుకొచ్చిన మృత్యువు ముగ్గురు యువకులను బలితీసుకుంది. సరదాగా టీ తాగేందుకు వెళ్లిన స్నేహితులు కొద్దిసేపట్లో ఇండ్లకు చేరుకుంటారనగా వారు ప్రయాణిస్తున్న కారు ను లారీ ఢీ కొట్టడంతో అక
Road Accident | ఉత్తర్ప్రదేశ్లోని బల్లియా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కమాండర్ జీపులను పికప్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్
Road Accident | సంగారెడ్డి జిల్లాలో సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. ఆందోల్ మండలం డాకూర్ శివారులో ప్రమాదం చోటు చేసుకున్నది.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన తెలుగ మ్మాయి జాహ్నవి కేసులో అమెరికన్ పోలీసులపై ఎలాంటి ఆధారాల్లేవని అతన్ని అమెరికా కోర్టు విడుదల చేయటంపై భారత్ విస్మయం వ్యక్తం చేసింది.
రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందితకు అభిమానులు, రాజకీయ నేతలు, ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆమె పార్థివదేహానికి మారేడ్పల�