రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలైన ఓ మహిళను అటుగా వెళ్తున్న ట్రైనీ ఐపీఎస్ చైతన్యారెడ్డి తన వాహనంలో చికిత్స నిమిత్తం దవాఖానకు తరలించి మానవత్వం చాటుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
Road Accident | ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండల పరిధిలో జాతీయ రహదారిపై ఒక యాసిడ్ ట్యాంకర్ ను గ్యాస్ సిలిండర్లతో వెళుతున్న లారీ ఢీకొట్టడంతో గంట సేపు ట్రాఫిక్ స్తంభించింది.
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని బాపులపాడు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోడూరుపాడు హెచ్పీ పెట్రలోబంక్ దగ్గర కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడ
Road accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూతలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఎం.కొంగరవారిపల్లి దగ్గర కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నల
Mallanna Temple | ‘ఎవరికేమైతే నాకేంటి.. నేను బా గుంటే చాలు’ అ నుకునే ఈ రోజు ల్లో.. అయిన వా రు, కన్నవారి పట్ల విపరీత బుద్ధులను ప్రదర్శించి.. బంధాలు, బంధుత్వాలను తెంచుకుంటున్న ప్రస్తుత సమాజంలో.. ఓ మేన బావ మానవత్వం చాటా డు. ర�
ఇటీవల మండల కేంద్రానికి చెందిన పెంటం కుమార్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా కుమార్ భార్య రూపకు మం జూరైన రూ.2లక్షల ప్రమాద బీమా చెక్కును శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీఆర్ అ�
Road accident | కారును లారీ ఢీ కొట్టిన(Lorry collided) ఘటనలో ఓ బాలుడు మృతి(Boy killed) చెందాడు. ఈ విషాదకరస సంఘటన మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్డుపై(Medchal ORR) చోటు చేసుకుంది.
Road Accident | ఢిల్లీ - జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. బాధితులంతా జ
అమెరికాలోని న్యూయార్క్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి ఒకరు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన బేలమ్ అచ్యుత్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ న్యూయార్క్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నాడు.
ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి ఓ ప్రైవేట్ బస్సు బోల్తాపడిన ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలో జ
పుణెలో ఇద్దరు యువకుల మరణానికి కారణమైన రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం తెరపైకి వచ్చింది. పోర్శే కారును మైనర్(17) నడిపాడని ఇప్పటివరకు పోలీసులు భావించారు. అతడిపైనే కేసు నమోదైంది.