Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్ను కా
Road accident | బ్రెజిల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న టూరిస్ట్ బస్సు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 25 మంది దుర్మరణం పాలయ్యారు. బ్రెజిల్లోని ఈశాన్య రాష్ట�
Car hit a culvert | సిద్దిపేట(Siddipet) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. కారు కల్వర్టు(Culvert)ను ఢీ కొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
Road Accident | కారు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా ఆరుగురు దుర్మరణం చెందారు. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జయ్యింది.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడ డిపో నుంచి తిరుపతికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున ఏపీలోని నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం మోచర్ల వద్ద ప్రమాదానికి గురైంది.
Road accident | ములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. డీసీఎం(DCM), కారు(Car) ఢీ కొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా పలువురు గాయపడ్డారు.
మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, ఇద్దరు దవాఖానలో చికిత్స పొందుతున్న కుటుంబాలను ప్రభుత్వ పరంగా ఆ దుకుంటామని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ వద్ద హైదరాబాద్ - నాగ్పూర్ హైవేపై డీసీఎం వాహనం బీభత్సం సృష్టించింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో ఐదు గురు దుర్మరణం చెందారు. డీసీఎం వాహనం వేగం గా వచ్చి రోడ్డు దాటుతున�
శుక్రవారం తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందారు. అతి వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టిన ఘటనలో తండ్రి అక్కడికక్కడే మృతి చెందగా.. బైకు ట్యాంకు పగిలి చెలరేగిన మంటల్లో బా�
బాలానగర్లో జరిగిన రోడ్డు ప్రమాదం కలిచివేసింది. అభం.. శుభం తెలియని చిన్నారులు సైతం మృత్యు శకటంలా దూసుకొచ్చిన డీసీఎం కింద నలిగిపోయారు. బాలానగర్లో జరిగిన సంతకు వచ్చిన మోతిఘణపూర్, బీబీనగర్తోపాటు పలు గ్ర
Breaking News | మహబూబ్నగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ సమీపంలో ఆగివున్న ఆటోను వేగంగా వచ్చిన డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు