Road Accident | ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జలాలాబాద్ ప్రాంతంలోని బరేలీ-ఫరూఖాబాద్ హైవేపై ట్రక్కు ఆటోను ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది మృతి దుర్మరణం చెందారు.
Accident | నార్సింగిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. మై హోమ్ అవతార్ బిల్డింగ్ సమీపంలో బైక్ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. దీంతో కారు డ్రైవర్ పరారీ అయ్యాడు.
Hyderabad | జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే ఓ యువతితో పాటు నలుగురు యువకులను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం తెల్లవారుజామున బైక్ను కారు ఢీక�
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటన మండలకేంద్రంలో జరిగింది. సీఐ తుమ్మ గోపి కథనం ప్రకారం.. హసన్పర్తికి చెందిన కోటం శివశంకర్(30), హనుమకొండ రాంనగర్కు చెందిన చిట్యాల సంపత్ బుధవారం తెల్లవారుజామున 3 గంటలక
తమిళనాడు ధర్మపురి జిల్లాలోని తొప్పూర్ ఘాట్ రోడ్డు వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు ట్రక్కులు.. రెండు కార్లు ఒకదానికి ఒకటి బలంగా ఢీకొన్నాయి. కారు రెండు ముక్కలై.. వంతెనపై నుంచి పడిపోయిం
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. బర్ధమాన్ ఓ కార్యక్రమానికి హాజరై తిరిగి కోల్కతాకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేస
Road Accident | సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టమైసమ్మ దేవాలయం మలుపు వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
Road Accident | విజయనగరం(Vijayanagaram ) జిల్లా పూసపాటిరేగ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident ) లో ఇద్దరు అన్నదమ్ములు( Brothers) దుర్మరణం చెందారు.
Road accident | ఆసిఫాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్( Bike)ను లారీ(Lorry)ని ఢీ కొనడంతో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన నరేశ్ (23), పవన్ (28), ఆంజనేయులు (50), గోవర�
నిద్రమత్తులో రహదారి డెడ్ ఎండ్ గమనించకుండా అతివేగంగా దూసుకువెళ్లిన కారు నేరుగా రేలింగ్ను ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసు
తుఫాన్ వాహనం అదుపుతప్పి మూడు ద్విచక్రవాహనాలు, ఓ కారును ఢీ కొట్టడంతో అవి ధ్వంసం కావడంతో పాటు పలువురికి గాయాలైన సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరా�