రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ అండగా నిలిచారు. హైదరాబాద్కు చెందిన ఓ కుటుంబం నాందేడ్ వెళ్తుండగా వారు ప్రయాణిస్తున్న కారు సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం డాకూర్ శివారులో
Road accident | జీడిమెట్ల(Jeedimetla)లో విషాదం చోటు చేసుకుంది. గుర్తు తెలియని వాహనం ఆటో(Auto)ను ఢీకొనడంతో(Road accident) ఓ వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు.
Road accident | వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న వ్యాన్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. మిగతా వారికి గాయాలయ్యాయి.
అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఆరుగురు మరణించారు. వీరంతా ముమ్మిడివరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వెంకట సతీశ్కుమార్ బంధువులు.
Chicken | ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా హైవేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. ఈ వాహనాల్లో కోళ్ల లోడ్తో వెళ్తున్న ఓ ట్రక్కు కూడా ఉంది. ఇక ఆ ట్రక్కును గమనించిన వాహనదారులు, స్థానికులు.. కోళ్లను ఎత్తుకెళ్లారు. ని�
America | అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అమలాపురం ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఐదుగురు ఒకే కుటుంబానికి చెందిన వారని అమెరికా పోలీసులు తేల్చారు.
తాము మరణిస్తూ పలువురికి అవయవదానం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పరిధిలోని వంగపల్లికి చెందిన జోగు చంద్రయ్య (48) రోజు కూలీ. తండ్రి జోగు బాలలింగం, భార్య పూలమ్మ, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్న�
Rangareddy | గుర్తు తెలియని వాహనం(Unknown vehicle) ఢీ కొని ఓ యువకుడు దుర్మరణం(Died) పాలయ్యాడు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్(Rajendranagar) పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.