Road accident | మెక్సికో (Mexico) దక్షిణ ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాంకున్ నుంచి టబాస్కోకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ప్రమాదానికి గురైంది.
Tragedy | నిర్మల్ జిల్లా భైంసా మండలంలోని వానల్పాడ్ జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గంగాధరోల్ల అనిల్ కుమార్(14) అనే బాలుడు మృతి చెందాడు.
జనగామ (Jangaon) జిల్లా లింగాలఘణపురం మండలంలోని కుందారం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ ప్రైవేట్ ఎలక్ట్రిషన్ మృతి చెందారు. దేవరుప్పుల మండలం అప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాచుపల్లి కోటయ్య (44).
Road Accident | సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దౌల్తాబాద్ మండలం చెట్లనర్సంపల్లి వద్ద జరిగిన శనివారం జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకులు మృతి చెందారు.
రోడ్డు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయి, చికిత్సకు ఆర్థికస్థితి సహకరించక అవస్థలు పడుతున్న వ్యక్తికి జయశంకర్ ఫౌండేషన్ (Jayashankar Foundation) అండగా నిలిచింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని నిరుప�
కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. తిమ్మాజిపేటకు చెందిన కదిరి పాండు, అమ్మపల్లికి చెందిన బాలరాజు కొన్నాళ్ల కిందట రోడ్డు ప్
NTPC residents | గజ్వేల్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎన్టీపీసీ పట్టణం( NTPC residents) మూడో డివిజన్ న్యూ పోరట్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు లింగమూర్తి, అతని అల్లుడు బిణేష్ ఇద్దరు మర�
Road accident | వనపర్తి (Wanaparthy)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును కంటెయినర్, డీసీఎం ఢీ కొనడంతో(DCM hits car )ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) రింగ్రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు ముందు వె�
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ సహా యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు, బైకు ఢీకొన్నాయి. దీంతో జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్వేత (SI Swetha) అక్కడికక్కడే మరణి
జడ్చర్లలో ఆదివారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జడ్చర్లలోని జాతీయ రహదారి చివరలో ఆదివారం అర్ధరాత్రి బైక్ను డీసీఎం ఢీకొన్న ఘట�