Road accident | నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. రైల్వే స్టేషన్ సమీపంలో మితిమీరిన వేగంతో వచ్చిన కారు, రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొన్నాయి.
నల్లగొండ జిల్లాలోని మిర్యాలగూడ (Miryalaguda) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిర్యాలగూడలోని చింతపల్లి బైపాస్ రోడ్డు వద్ద వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో అదు
బంధువుల సందడితో కోలాహలంగా ఉండాల్సిన ఆ ఇల్లు.. విషాదంతో బోసిపోయింది. తెల్లారితే తమ కూతురు పెండ్లి అని సంబురపడిన తల్లిదండ్రులను కొడుకు మరణవార్త కుంగదీసింది. చెల్లి పెళ్లిలో అన్నీ తానై ఉంటాడనుకున్న అన్న ఆ �
పట్టణంలోని నందిపాడు బైపాస్ వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. చెన్నై నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న కంటెయినర్ నందిపాడు బైపాస్ �
Accident | నిజాంపేట, ఫిబ్రవరి21: మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. అదుపుతప్పి పికప్ ట్రక్ బోల్తా పడటంతో ఓ కూలీ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 8 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
Road accident | మహా కుంభమేళా (Mahakumbh) కు వెళ్తూ ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న క్రూయిజర్ జీపు (Cruiser Jeep) ను లారీ (Lorry) ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
Road Accident | బాన్సువాడ మండలం హన్మాజిపేజీ - పైడిమల్ గ్రామ శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని కోనాపూర్ గ్రామానికి చెందిన గైని సాయిలు (28) మృతి చెందాడు.
పెద్దపల్లి జిల్లా (Peddapalli) రామగిరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికుడు మృతిచెందారు. గురువారం ఉదయం మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలో కల్వచర్ల బొక్కల వాగు వద్ద అదుపుతప్పతిన బైక్ తప్పి వంతెన �
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. అత్తగారింటికి కుటుంబంతో వెళ్తున్న వ్యక్తి కారుపైకి అతివేగంగా మరో కారు దూసుకొచ్చింది. డివైడర్ ఢీకొని అవతలి రోడ్డుపై ఉన్న కారును ఢీకొట్టడంతో తండ్
Road Accident | యాదాద్రి భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.
Jogu Ramanna | మాజీ మంత్రి జోగు రామన్న (Jogu Ramanna) ఇవాళ ఆదిలాబాద్ రూరల్ మండలంలో పలు కుటుంబాలను జోగు రామన్న పరామర్శించారు. ఆటో బోల్తా పడి గాయాల పాలైన బార్కుంటి కుమార్తోపాటు అతని కుటుంబ సభ్యులను పరామర్శించారు.