Road accident | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా 13 మందితో వెళ్తున్న టెంపో అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
Road accident | వ్యాన్ను లారీ ఢీకొట్టిన ఘటనలో 8 మంది దుర్మరణం పాలయ్యారు. మధ్యప్రదేశ్ (Madhyapradesh) రాష్ట్రంలోని సిధి జిల్లా (Sidhi district) లో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.
Road Accident | నిజామాబాద్ నగరంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 8వ తరగతి విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర వద్ద చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ నెల7న ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద గోల్కొండ తుక్కుగూడ మధ్య జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారున్ని కోల్పోయి శోక సంద్రంలో ఉన్న మాజీ కార్పొరేటర్ తీగల సునరితా రెడ్డి, బీఆర్ఎస్ మలక్ పేట నియోజకవర్గ ఇన్చార్జ
Road Accident | నల్లగొండ జిల్లా పరిధిలోని నార్కెట్పల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏపీ లింగోటం గ్రామ శివారు సమీపంలో జాతీయ రహదారి 65పై ఆదివారం తెల్లవారుజామున అతి వేగంగా దూసుకొచ్చిన కారు.. లారీని �
Road Accident | ఆదిలాబాద్ జిల్లాలో జాతీయ రహదారి 44పై చందా టీ బైపాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున 4.20 గంటల సమయంలో రెండు వాహనాలు ఢీకొన్నాయి.
గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి జిల్లా, నసూల్ రాబాద్
Road Accident | గుర్తుతెలియని వాహనం స్కూటీని వెనకనుంచి ఢీకొట్టడంతోపాటు ఇంజనీరింగ్ విద్యార్థి పైనుంచి దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటుచే�
హైదరాబాద్ సనత్నగర్లో రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం తెల్లవారుజామున ముగ్గురు యువకులు ఒకే బండిపై దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో సనత్నగర్ వద్ద మోటారు సైకిల్ అదుపు తప్పడంతో మెట్రో పిల్లర్ను ఢీ
హనుమకొండ (Hanumakonda) జిల్లా ఐనవోలు మండలం పంతిని శివారులో గుర్తుతెలియని వాహనం ఢీకొని ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టగా ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 20మందికి గాయాలైన సంఘటన ఏపీలోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. గురు