మంచినీళ్లు తెచ్చుకునేందుకు స్కూటీపై వాటర్ప్లాంట్కు వెళ్తూ రోడ్డు దాటుతుండగా వెనుక నుంచి బైక్ ఢీకొట్టిన ప్రమాదంలో హనుమాన్ మాలధారుడు ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల వివరాల ప్రకారం వెల్గటూర్ మండలం
Tirupati | తిరుపతి జిల్లా చంద్రగిరి దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఐతేపల్లి వద్ద బస్సు అదుపు తప్పిన బస్సు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 35 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస�
Road accident | ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నేరడిగొండలోని రోల్ మామడ టోల్ ప్లాజా వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం(,Road accident) జరిగింది.
నిర్మల్ జిల్లా (Nirmal) నీలాయిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున నీలాయిపేట వద్ద డీసీఎం, కారు ఢీకొన్నాయి. దీంతో కారు ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతోపాటు వెనుక టైర్ ఊడిపోయింది.
అవుట్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెంచాడు. అబ్దుల్లాప�
అవుట్ రింగ్ రోడ్డుపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వాహనాన్ని వెనుక నుంచి కారు ఢీకొని ఇద్దరు యువకులు సజీవ దహనమయ్యారు. మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెంచాడు. అబ్దుల్లాప�
కారు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో పేర్ని గౌతమ్ (19) అనే యువకుడు మృతి చెందగా, మరో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. ఈ ప్రమాదం జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రంలోని పోచన్నపేట వైపు రహదారిలో
Road Accident | పెద్ద అంబర్ పేట : ఔటర్ రింగ్ రోడ్డుపై పెద్ద అంబర్పేటలో ఘోర ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని కారు ఢీకొట్టింది. దాంతో మంటలు చెలరేగి రెండు వాహనాలి కాలిపోయాయి. శనివారం తెల్లవారుజామున దాదాపు మూడు గంటల
Maripeda | జాతీయ రహదారి 365 పై రెండు బైకులు ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడ మృతి చెందిన సంఘటన మరిపెడ పురపాలక సంఘం పరిధిలో అర్ధరాత్రి చోటుచేసుకుంది.
Road accident | కారు (Car) అదుపుతప్పి లారీ (Lorry) ని ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కర్ణాటక రాష్ట్రం (Karnataka state) హవేరీ జిల్లా (Haveri district) లోని బ్యాదగి (Byadagu) పట్టణంలో నేషనల్ హైవే-48 (NH-48) పై గుర
అతివేగం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసి వ్యక్తి మృతికి కారణమయ్యాడు. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్పై (ORR) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. బుధవారం అర్ధరాత్రి ఓ కార�
Road accident | కారు (Car) ను టిప్పర్ (Tipper) ఢీకొట్టిన ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పటియాలా (Patiala) సిటీలో బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.