పంజాగుట్టలో నిర్లక్షపు డ్రైవింగ్కు ఓ వ్యక్తి (Road Accident) బలయ్యాడు. బహదూర్పురాకు చెందిన ఎండీ నజీర్ (50) ఆల్వాల్ నుంచి జూబ్లీహిల్స్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద వేగంగా దూసుకెచ్చిన కా�
ఖమ్మం జిల్లాలోని (Khammam) ముదిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం ఉదయం ముదిగొండ సమీపంలో ఖమ్మం-కోదాడ జాతీయరహదారిపై గ్రానైట్ లోడ్తో వెళ్తున్న డీసీఎం టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుత
Road Accident | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తుండగా విషాదకర ఘటన చోటు చేసుకున్నది. 44వ నంబర్ జాతీయ రహదారిపై బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద కారు-లారీ ఢీకొట్టుకున�
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి �
మహా కుంభమేళాకు వెళ్లిన నగర వాసుల వాహనం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మినీ బస్సులో రెండు రోజుల క్రితం నాచారం నుంచి బంధువులు, స్నేహితులు కలిసి 9 మంది వరకు వెళ్లారని స్థాన�
మహా కుంభమేళా యాత్రలో విషాదం చోటు చేసుకున్నది. పుణ్యస్నానం చేసుకొని తిరిగి వస్తున్న భక్తులను ట్రక్కు రూపం లో మృత్యువు కబళించింది. మధ్యప్రదేశ్లో మంగళవారం ఉదయం జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు తెలంగ�
Road accident | బొడ్డుగూడెం (Boddugudem) గ్రామ సమీపంలో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టిన ఘటనలో ఓ మహిళా ఉపాధ్యాయురాలు (Woman teacher) ప్రాణాలు కోల్పోయింది.
Nandigama | ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో అదుపు తప్పి కారును ఢీకొన్న సంఘటన నందిగామ పాత జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. షాద్నగర్కు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరా�
Road Accident | మధ్యప్రదేశ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి పెరిగింది. హైదరాబాద్కు చెందిన పలువురు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో వాహనం
రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడి వద్ద లభించిన బంగారం, నగదునును క్షతగాత్రుని కుటుంబీకులకు అప్పగించి 108 సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు.కీసర మండల కేంద్రంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆ
భద్రాద్రి కొత్తగూడెం (Kothagudem) జిల్లా టేకులపల్లి మండలంలో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి వేళ ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్ టేకులపల్లి మండలంలోని బొమ్మనపల్లి వద్ద అదుపుతప్పి ఓ ఇంట్లోకి దూసెకెళ్లి