ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా చోదిమెళ్ల వద్ద రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవరప్పాడు హైవేపై సిమెంట్ లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, మరో 20 మంది గాయప�
రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతిచెందిన విషయం తెలిసిన కూతురు దుఃఖాన్ని దిగమింగుతూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు హాజరైన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా వర్గల్ మండల కేంద్రానికి చెందిన పసు
సంతోషంగా బంధువుల పెళ్లికి బయలు దేరిన ఆ భార్యాభర్తలను విధి వెంటాడింది. బస్సు ఢీకొని భర్త అక్కడికక్కడే చనిపోగా, తీవ్ర గాయాలపాలైన భార్య దవాఖానలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నది. పోలీసులు, స్థానికుల �
Road accident | బొలీవియా (Bolivia) లో ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. రెండు బస్సులు ఢీకొనడం వల్ల 37 మంది ప్రయాణికులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 39 మంది గాయపడ్డారు.
నల్లగొండ జిల్లా (Nalgonda) చిట్యాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై బస్సు, రెండు కార్లు, కంటైనర్ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, పలువురు గాయపడ్డార�
ఎన్నికల విధులు నిర్వహించుకుని బ్యాలెట్ బాక్సులు అప్పగించేందుకు వెళ్తున్న రెండు ఆర్టీసీ బస్సులు ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఎన్నికల సిబ్బంది గాయపడ్డారు.
ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని బుధేరాలో ముంబయి జాతీయ రహదారిపై మంగళవారం జరిగింది. మునిపల్లి ఎస్సై రాజేశ్ నాయక్ వివరాల ప�
వారణాసి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా వాసులు ముగ్గురు దుర్మరణం చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గంగ్వార్కు చెందిన ఇరిగేషన్ డీఈ
Drunk Men Chased Woman, Dies in Accident | తాగుబోతులు వెంబడించి వేధించడంతో వారి బారి నుంచి తప్పించుకునేందుకు డ్యాన్సర్ ప్రయత్నించింది. ఆమె ప్రయాణించిన కారును వారు అడ్డగించి ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించింది.
ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్
జనగామ జిల్లా (Jangaon) రఘునాథపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. రఘునాథపల్లి మండలంలోని కిలేషాపురం సమీపంలో అదుపుతప్పిన ఓ బైకు కిందపడటంతో యువకుడు అక్కడకక్కడే మరణించారు.