చించోలి(బి) ఆర్ఆర్ గార్డెన్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం.. ధని గ్రామానికి చెందిన మెంగ సాయన్న(50), అయిటి మహేందర్(45)లు మోటార్ సైకిల్పై ఉదయం నిర్మల్ మార్క�
Tragedy | నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ (Morthad) మండలం తిమ్మాపూర్ గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident ) అదే గ్రామానికి చెందిన మమ్మద్ సోహెల్, అతని బంధువు సుమేర్ మృతి చెందాడు.
Road accident | హర్యానా (Haryana) లోని కైతాల్ (Kaital) లో ఓ స్కూల్ బస్సు ప్రమాదానికి గురైంది. వేగంగా వెళ్తున్న స్కూల్ బస్సు ఒక్కసారిగి అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయింది.
సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మండలంలోని గొట్టిగార్పల్లి సమీపంలో ఎదురుగా వస్తున్న బైకును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో మోటారు సైకిల్పై వెళ్తున్న ఇద్దరు అక్కడి
Stitches Under Flashlight | కర్ణాటకలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పలుమార్లు కరెంట్ పోయింది. దీంతో డాక్టర్లు సెల్ఫోన్స్ లైట్ల వెలుగులో రోగులకు చికిత్స అందించారు. ఎమర్జెన్సీ వార్డుకు తరలించిన వ్యక్తికి చీకటిలోనే కుట్లు వే�
పంజాగుట్టలో నిర్లక్షపు డ్రైవింగ్కు ఓ వ్యక్తి (Road Accident) బలయ్యాడు. బహదూర్పురాకు చెందిన ఎండీ నజీర్ (50) ఆల్వాల్ నుంచి జూబ్లీహిల్స్ వైపునకు వెళ్తున్నారు. ఈ క్రమంలో పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద వేగంగా దూసుకెచ్చిన కా�
ఖమ్మం జిల్లాలోని (Khammam) ముదిగొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. శుక్రవారం ఉదయం ముదిగొండ సమీపంలో ఖమ్మం-కోదాడ జాతీయరహదారిపై గ్రానైట్ లోడ్తో వెళ్తున్న డీసీఎం టైర్లు పేలిపోయాయి. దీంతో అదుపుత
Road Accident | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు వెళ్తుండగా విషాదకర ఘటన చోటు చేసుకున్నది. 44వ నంబర్ జాతీయ రహదారిపై బాల్కొండ మండలం చిట్టాపూర్ వద్ద కారు-లారీ ఢీకొట్టుకున�
కుంభమేళాకు వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతి �
మహా కుంభమేళాకు వెళ్లిన నగర వాసుల వాహనం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. మినీ బస్సులో రెండు రోజుల క్రితం నాచారం నుంచి బంధువులు, స్నేహితులు కలిసి 9 మంది వరకు వెళ్లారని స్థాన�