కాళేళ్వరం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
తెలంగాణోద్యమంలో కీలక భూమిక పోషించిన కార్మికోద్యమ నేత రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏరియా ధన్బాద్ వద్ద సోమవారం చోటుచేసుకుంది.
Accident | మంథని-పెద్దపల్లి ప్రధాన రహదారిలోని సెంటినరికాలనీలోని ఆర్ఆర్ స్టేడియం వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఆటో ట్రాలీ బైక్ డికొని నాగేపల్లి గ్రామానికి చెందిన సంత్ (30) అనే ప్రయివేట్ ప్లంబర్ మృతి �
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కొహెడలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ జంటను కారు ఢీకొట్టింది. దీంతో యువతి అక్కడికక్కడే మృతిచెందింది.
రోడ్డుపై నిలిపి ఉన్న ట్రాక్టర్ ట్రక్కును ఢీకొన్న రెండు వేర్వేరు ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. ఈ దుర్గటన నల్లగొండ జిల్లా కనగల్ మండలం బాబాసాయిగూడెం స్టేజీ �
Road Accident |మహబూబ్నగర్ జిల్లా అలంపూర్ మండలంలోని జాతీయ రహదారి 44 పై పంచలింగాల స్టేజీ వద్ద ఆటో ను లారీ ఢీ కొన్న ప్రమాదంలో నాగలక్ష్మి అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.
మియాపూర్ (Miyapur) మెట్రో స్టేషన్ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.