NTPC residents | గజ్వేల్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎన్టీపీసీ పట్టణం( NTPC residents) మూడో డివిజన్ న్యూ పోరట్పల్లికి చెందిన కాంగ్రెస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి మెరుగు లింగమూర్తి, అతని అల్లుడు బిణేష్ ఇద్దరు మర�
Road accident | వనపర్తి (Wanaparthy)జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారును కంటెయినర్, డీసీఎం ఢీ కొనడంతో(DCM hits car )ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో నలుగురికి గాయాలయ్యాయి.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ (Gajwel) రింగ్రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు సమీపంలో రాజీవ్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన కారు ముందు వె�
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ సహా యువకుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద కారు, బైకు ఢీకొన్నాయి. దీంతో జగిత్యాల పోలీస్ హెడ్ క్వార్టర్స్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్వేత (SI Swetha) అక్కడికక్కడే మరణి
జడ్చర్లలో ఆదివారం రాత్రి జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతిచెందినట్లు సీఐ ఆదిరెడ్డి తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జడ్చర్లలోని జాతీయ రహదారి చివరలో ఆదివారం అర్ధరాత్రి బైక్ను డీసీఎం ఢీకొన్న ఘట�
Adilabad | ఆదిలాబాద్(Adilabad) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నేరడిగొండ మండలంలోని అదిలాబాద్-నిర్మల్ రహదారి పై నారాయణపూర్ గ్రామ సమీపంలో కారు బోల్తా పడింది.
హైదరాబాద్ శివార్లలోని పటాన్చెరు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య గన్మెన్ శ్రీనివాస్ (Gunman Srinivas) మృతిచెందారు. సోమవారం ఉదయం పటాన్చెరు మండలంలోని భానూరు వద్ద అదుపుతప్పిన బైక
Road accident | గుజరాత్ రాష్ట్రం (Gujarat state) డాంగ్ జిల్లా (Dong district) లోని సపుతర హిల్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5.30 గంటలకు బస్సు అదుపుతప్పి 200 అడుగుల లోతు లోయలోకి దూసుకెళ్లింది.
Ireland | ఐర్లాండ్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మరణించారు. మృతులను పల్నాడు జిల్లాకు చెందిన చెరుకూరి సురేశ్, ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చిట్టూరి భార్గవ్గా గుర్తించారు.
Road accident | ప్రమాదంలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది.
రంగారెడ్డి జిల్లా నార్సింగీలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. శనివారం ఉదయం నార్సింగీ సమీపంలోని ఖానాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడే �
లారీని కారు వెనుక నుంచి ఢీ కొట్టిన ఘటనలో కారు డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో జరిగింది.