మూడు రోజుల క్రితమే ప్రతిష్టాత్మక ‘ఖేల్త్న్ర’ అవార్డును అందుకున్న ఆనందంలో ఉన్న షూటర్ మను భాకర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో మను అమ్మమ్మ (సావిత్రి దేవి), మే�
ఘట్కేసర్ గట్టు మైసమ్మ జాతరలో అపశ్రుతి చోటుచేసుకున్నది. డీసీఎం వ్యాన్ అదుపుతప్పి రోడ్డు పక్కన గుంతలో పడటంతో రోడ్డుపై నడుస్తున్న.. అందులో ప్రయాణిస్తున్న 20 మందికి తీవ్ర గాయాలు కాగా, ఆరు ద్విచక్రవాహనాలు �
భారత్ మాల రోడ్డు టి ప్పర్ కింద పడి మృతిచెందిన దావీద్ కుటుంబానికి పరిహారం చెల్లించాలని బంధువులు, గ్రామస్తులు పట్టణంలోని పోలీస్స్టేషన్ ఆవరణలో ఆం దోళనకు దిగారు. శనివారం రాత్రి అయిజ మండలంలోని వెంకటాప�
Tirumala | తిరుమలలో ఘాట్ రోడ్డులో మరో ప్రమాదం జరిగింది. మొదటి ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద ఆదివారం ఉదయం ఓ కారు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ సంఘటనలో నలుగురు భక్తులు గాయపడ్డారు.
Manu Bhaker | షూటర్ మను భాకర్ ఇంట్లో విషాదం చోటు చేసుకున్నది. రోడ్డు ప్రమాదంలో మను భాకర్ అమ్మమ్మ, మామయ్య రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. హర్యానాలోని చర్ఖీ దాదరీలోని మహేంద్రగఢ్ బైపాస్ జరిగిన ప్రమాదంల
నిర్మల్ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో (Accident) ఇద్దరు మధ్యప్రదేశ్ వాసులు మృతిచెందారు. మధ్యప్రదేశ్కు చెందిన పలువురు కారులో శ్రీశైలం వెళ్తున్నారు. ఈ క్రమంలో నిర్మల్ జిల్లా మావడ మండలం బూర్గుపల్లి వద్ద జా�
రోడ్డు ప్రమాదంలో తాము మరణించినా తమ అవయవాలను దానమిచ్చి ఓ రైతు, ఓ ప్రైవేటు ఉద్యోగి మరికొందరికి పునర్జన్మనిచ్చారు. జీవన్దాన్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీభూషణ్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మం జిల్లా �
సూర్యాపేటలో (Suryapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున హైదరాబాద్- విజవాడ జాతీయ రహదారిపై సూర్యాపేటలోని ఎస్వీ కాలేజీ సమీపంలో రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్నాయి. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృ�
Road Accident | ఏపీలోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై వెళ్తున్న లారీ టైరు ఒక్కసారిగా పేలిన ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి.
చిత్తూరు (Chittoor) సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున గంగాసాగరం వద్ద ఆగివున్న టిప్పర్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో బస్సులో ఉన్న నలుగురు మృతిచెందా�
Shirdi Accident | మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడపకు చెందిన నలుగురు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.