Karimnagar | కరీంనగర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. హుజురాబాద్ మండలం మాందాడిపల్లిలో వరంగల్ - కరీంనగర్ జాతీయ రహదారిపై అదుపుతప్పి లారీ చెట్టును ఢీ కొట్టింది.
Pawan Kalyan | గేమ్ ఛేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు హాజరై తిరిగి వెళ్తున్న ఇద్దరు అభిమానులు దుర్మరణం చెందడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
నగర శివారులోని కందుకూరులో ఓ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. కందుకూరు పోలీసుల కథనం ప్రకారం వివరాలు నాగర్కర్నూల్ జిల్లా తాండూరు మండలం బాలన్నపల్ల్లి గ్రామానికి చెందిన చిన్నయ్య కుమారుడు భరత్ (20)త�
Road accident | ఉదయాన్నే దట్టంగా కమ్మేసిన పొగమంచు (Fog) నలుగురిని బలితీసుకున్నది. పొగమంచు కారణంగా విజిబిలిటీ సరిగా లేకపోవడంతో కారు (Car) ముందు వెళ్తున్న లారీ (Truck) ని ఢీకొట్టింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు �
Pawan Kalyan | రాజమండ్రిలో రాంచరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ (Game Changer) ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతరం తిరుగు ప్రయాణంలో ఉన్న రాంచరణ్ అభిమానులు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమా�
ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకున్నది. చంద్రగిరి మండలం నరిశింగాపురం సమీపంలో కాలినడకన తిరుమలకు వెళ్తున్న భక్తులపైకి 108 అంబులెన్స్ (Ambulance ) దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు మహిళలు మృతిచెందగ
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతుడి అవయవాలను దానం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కందుకూరు పోలీస్ స్టేషన్లో విధులను నిర్వహిస్తున్న కానిస్�
Medchal | మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. బైక్ను లారీ(Lorry) ఢీ కొట్టడంతో కూతురు సహా భార్య భర్తలు అక్కడికక్కడే మృతి చెందారు.
Road Accident | ఏపీలోని నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందారు. జిల్లాలోని సంగం మండలం వెంగారెడ్డిపాలెం జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొంది.
Nallagonda | నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.
Sana Ganguly | మాజీ క్రికెటర్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ( Sourav Ganguly ) కుమార్తె సనా(Sana Ganguly )కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సనా ప్రయాణిస్తున్న కారును వేగంగా వచ్చిన ఓ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది.
రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం...కొంపల్లి జయభేరి ప్రాంతంలోని రుద్ర బృందావన్ అపార్ట్మెంట్లో నివాసం ఉ
నర్సాపూర్లోని ప్రభుత్వ దవాఖాన మార్చురీ వద్ద మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పంచాయతీరాజ్ ఏఈగా ఉద్యోగం పొంది నాలుగు నెలలు గడవక ముందే పాపగారి మనీషాను మృత్యువు కబలించింది. సంగారెడ్డి జిల్లాలో పీఆర
Rangareddy | రంగారెడ్డి(Rangareddy) జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిధిలో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. లాల్పహాడ్ నుంచి చౌదర్గూడ మండలం వెళ్తున్న ఆటో తుమ్మలపల్లి గేటు వద్ద ఒక్కసారిగా బోల్తాపడిం�